Home » Vaccination
కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ప్రపచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్ర్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అర్హ
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చింది. కొన్ని జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడం లేదు.
వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం, దీపావళి బోనస్ ఇస్తామని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు(సెప్టెంబర్-17) సందర్భంగా దేశవ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మొదటి డోస్ కోవిడ్ టీకా తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీ బాడీలు బాగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండవరోజు 30 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి.
బుధవారం దేశంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 37, 875 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.
చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా రెండో డోస్ వేసినట్లు మొబైల్ కి సందేశం రావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది.
వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 18ఏళ్లు దాటిన విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాక్సిన్..
కొవిడ్ వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచడానికి కొత్త రూట్ కనిపెట్టారు. తమిళనాడు లోని నీలగిరి ప్రాంతంలో ఉండే వాళ్లకు వ్యాక్సినేషన్ వేసుకుంటేనే ఆల్కహాల్ అమ్మాలని జిల్లా కలెక్టర్ దివ్యా చెప్ప