Home » Vaccination
వ్యాక్సినేషన్ తీసుకున్న వారు వారం రోజుల పాటు ఎక్సర్సైజ్ చేయడం మానేయాలని సింగపూర్ ఆరోగ్య అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం.. యువకులు, 30ఏళ్ల లోపు వారికి నిబంధనలు విధించినట్లు సమాచారం.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఆదేశించిన తొలి దేశంగా నిలిచింది తజికిస్తాన్. పిల్లలను మినహాయించి అంతా వ్యాక్సినేషన్ చేయించుకుని కరోనావైరస్ ను తుడిచిపెట్టేయాలని పిలుపునిచ్చింది.
Animals Covid Vaccine : కరోనావైరస్ మహమ్మారికి కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చారు. దీంతో అన్ని దేశాలకు ప్రజలందరికి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి. రోజూ లక్ష
కరోనా నుంచి కాపాడుకునే ఏకైక మార్గం కరోనా మాత్రమే. ఎంత త్వరగా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే అంత సేఫ్ అని, నిపుణులు చెబుతున్నారు.
Coimbatore : టీకాలు వేసేందుకు వచ్చిన అధికారులను చూసి ప్రజలు పరుగులు తీశారు. మాకు టీకాలు వద్దు బాబోయ్ అంటూ చెట్టెక్కారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ సమీపంలోని గిరిజన గూడెంలో జరిగింది. గిరిజన ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి టీకాల�
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల జనాభాకు టీకాలు వేస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇది నార్వే జనాభాకు సమానమని పేర్కొంది. టీకా వేసే ప్రక్రియ 100 మీటర్ల పరుగుపందెం లాంటిది కాదని.. మారథాన్ వంటిదని తెలిపారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని చెప్పింది. కరోనా ముప్పు తొలిగిపోలేదని.. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.
వ్యాక్సిన్ వేయించుకోండి.. ఆ తర్వాత పీఎం కేర్స్ ఫండ్కు రూ.500 విరాళమివ్వండి అంటూ మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ అన్నారు. రెండు డోసులు వేసుకున్న తర్వాత..
‘అరె ఏందిరా బాబూ..వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చారా? వైరస్ అంటించుకోవటానికి వచ్చారా?అనేలా ఉంది. జనాలు ఒకరిమీద మరొకరు పడుతూ రావటం చూస్తే..ఒకేసారి వందలాదిమంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి రాగా తొక్కిసలాట జరిగింది.
దేశానికి ఇప్పుడు కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచే ప్రజలు పూర్తిగా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గుర�