Home » Vaikunta Dwara Darshanam
చైర్మన్ వద్దకు వెళ్లి టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు.
శ్రీవారి ఆలయాన్ని శోభయమానంగా అలంకరించారు. ఆలయం వెలుపల భారీగా పుష్పాలతో అలంకరణలు చేశారు. 2022, జనవరి 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు...
జనవరి 10వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనానికి టికెట్లను జారీ చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
స్వయంగా వచ్చిన వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు. విఐపీలు సిఫార్సు లేఖలు ఇవ్వద్దని ఆయన కోరారు.
జనవరి 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
TTD release vaikunta dwara darshanam tickets : డిసెంబర్ 25 ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుక్రవారం, డిసెంబర్ 11న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి టికెట్లు టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయ�
ఏకాదశి హిందువులకు ఎంతో ముఖ్యమైనది. అందునా... వైకుంఠ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. ఈరోజు ముక్కోటి దేవతలు స్వామివారిని సేవించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంపై… శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని.. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి తర్వాత వెంకటేశ్వర