-
Home » Vaikunta Dwara Darshanam
Vaikunta Dwara Darshanam
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయం.. పదిరోజులు అందుకు అవకాశం..
November 8, 2025 / 07:20 AM ISTTirumala : వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి క్లారిటీ ఇచ్చింది.
తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక పరిశీలనలు
January 5, 2025 / 08:23 PM ISTచైర్మన్ వద్దకు వెళ్లి టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు.
TTD : వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల
January 12, 2022 / 09:05 PM ISTశ్రీవారి ఆలయాన్ని శోభయమానంగా అలంకరించారు. ఆలయం వెలుపల భారీగా పుష్పాలతో అలంకరణలు చేశారు. 2022, జనవరి 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు...
Tirumala : వారికి మాత్రమే.. 10 నుంచి తిరుమల వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు
January 8, 2022 / 06:43 PM ISTజనవరి 10వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనానికి టికెట్లను జారీ చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Tirumala : స్వయంగా వచ్చిన వీఐపీలకే.. తిరుమలలో 10రోజులు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం
January 7, 2022 / 04:26 PM ISTస్వయంగా వచ్చిన వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు. విఐపీలు సిఫార్సు లేఖలు ఇవ్వద్దని ఆయన కోరారు.
Tirumala : తిరుమల పాలకమండలి ముఖ్య నిర్ణయాలు
December 11, 2021 / 06:39 PM ISTజనవరి 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
ఈనెల 25 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం : టికెట్లు విడుదల చేసిన టీటీడీ
December 11, 2020 / 01:40 PM ISTTTD release vaikunta dwara darshanam tickets : డిసెంబర్ 25 ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుక్రవారం, డిసెంబర్ 11న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేసింది.…
ఇసుకేస్తే రాలనంత జనం : తిరుమలలో ముక్కోటి ఏకాదశి శోభ
January 6, 2020 / 01:44 AM ISTఏకాదశి హిందువులకు ఎంతో ముఖ్యమైనది. అందునా... వైకుంఠ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. ఈరోజు ముక్కోటి దేవతలు స్వామివారిని సేవించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర
వైకుంఠ ద్వార దర్శనం..చిన్న జీయర్ స్వామి క్లారిటీ
December 14, 2019 / 12:08 PM ISTతిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంపై… శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని.. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.…