Home » Vallabhaneni Vamsi
gannavaram: గన్నవరం వైసీపీలో విబేధాలపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి జగన్. జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఇద్దరు నేతలకు కలసి పని చేసుకోవాలని సూచించారు. పునాదిపాడులో విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ నేతలతో �
Vallabhaneni Vamsi : టీడీపీ నుంచి మరింత మంది వస్తారని, గన్నవరం ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేను రెడీ అంటూ…ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విధానాలకు నచ్చక ఎవరూ ఉండరన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతల వెన
ఇటీవలే సీఎం జగన్ ను కలిసి టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన చంద్రబాబుకి ఘాటు
తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ మీదే తిరుగుబాటు భావుటా ఎగురవేసి వైసీపీకి దగ్గరైన గన్నవర్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అవగా.. తొలిరోజే సమావేశాలు వాడి
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రూట్ మారి వైసీపీలోకి వచ్చేందుకు ప్లాన్ చేసుకోవడంతో, గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. గన్నవరం నియ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ న్యూ ఫిల్మ్ రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ చిత్రం గురించి తాను ఇప్పుడే చూస్తున్నట్లు టీడీపీ నుంచి సస్పైండ్ అయిన..వల్లభనేని వంశీ వెల్లడించారు. తన సినిమాలు, మాటలతో ఎప్పుడూ వివాదాల్లో ఉంటారు వర్మ. ప్రస్తుతం..కమ్
నేను రాజీనామా చేస్తా..టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వల్లభనేని వంశీ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వల్లభనేని చేస్తున్న కామెంట్స్ రాజకీయ కాక పుట్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటు కౌంటర్ ఇ
లోకేష్ అనొద్దు..పప్పు అనండి..అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా..ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నా..నేనేమన్నా పప్పా..పార్టీలో వంశీలాంటి వ్యక్తులు వెళ్లిపోతే..పార్టీకి �
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మీడియా సమావేశం పెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చర్యలు తీసుకుంది ఆ పార్టీ అధిష్టానం. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేసిన గన్నవరం ఎమ్�
జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. డబ్బున్న వాళ్ల పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియంలలో చదివిస్తున్నారు అని, పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియంలలో చదవకూడదా? అని వి�