తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడలో మంగళవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇండ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
వల్లభనేని, కొడాలి నానిపై పట్టాభి రామ్ ఫైర్
కృష్ణా జిల్లా టీడీపీ నేతలు తొడలు కొట్టారు. జిల్లాలో ఆ ముగ్గురే తమ టార్గెట్ అని చెప్పారు. వారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వం అన్నారు.
వైసీపీ గన్నవరం, బందరు పంచాయితీలు సీఎం జగన్ వద్దకు చేరాయి. రెండు చోట్ల వివాదాలు సద్దుమణిగేలా చూడాలని నేతలకు సీఎం జగన్ సూచించారు.
టీడీపీని నేనెప్పుడూ తిట్టలేదు
‘గన్నవరం’ YCP పంచాయతీ’ ఎంతకూ తేలటం లేదు. స్వయంగా జగనే చెప్పినా వల్లభని వంశీలకి దుట్టా రామచంద్రరావుకి మధ్యసయోధ్య కుదరటంలేదు. దీంతో వైసీపీ గన్నవరం నేతలమద్య పెరుగుతున్న గ్యాప్ పెద్ద తలనొప్పిగా మారింది.
సంక్రాంతికి.. కోడి పందాలు, జూదం జరుగుతూనే ఉంటాయి. రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్టే కృష్ణా జిల్లా గుడివాడలోనూ జరిగాయి. చంద్రబాబు హయాంలోనూ అలాంటివి జరిగాయి..
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో నలుగురు శాసనసభ్యులకు భద్రత పెంచారు.
gannavaram: గన్నవరం వైసీపీలో విబేధాలపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి జగన్. జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఇద్దరు నేతలకు కలసి పని చేసుకోవాలని సూచించారు. పునాదిపాడులో విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ నేతలతో �
Vallabhaneni Vamsi : టీడీపీ నుంచి మరింత మంది వస్తారని, గన్నవరం ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేను రెడీ అంటూ…ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విధానాలకు నచ్చక ఎవరూ ఉండరన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతల వెన