-
Home » Vande Bharat Express Train
Vande Bharat Express Train
ఒడిశాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్ల దాడి
సమాచారం అందుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతా విభాగం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ప్రభుత్వ రైల్వే పోలీసులను అప్రమత్తం చేసింది. కటక్ నుంచి ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Vande Bharat Express Theft : వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు దొంగల బెడద.. వృద్ధురాలి నుంచి హ్యాండ్ బ్యాగ్ చోరీ
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు నెక్లెస్ తీసుకెళ్తున్న విషయాన్ని పసిగట్టి పథకం ప్రకారమే చోరీ ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Vande Bharat Express: ఉత్తరాఖండ్ లో తొలి వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈ వందే భారత్ రైలు డెహ్రాడూన్, ఢిల్లీ మధ్య నడవనుంది. కవాచ్ టెక్నాలజీతో సహా అధునాతన భద్రతా ఫీచర్లతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది.
Vande Bharat Train Attack : వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి
దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై తరచుగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తోన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది.
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు విసిరి కలకలం రేపిన దుండగులు
హౌరా-ఎన్జేపీ వందే భారత్ ఎక్స్ప్రెస్ పై కొందరు దుండగులు రాళ్లు విసిరి కలకలం రేపారు. నాలుగు రోజుల క్రితమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా (వర్చువల్ పద్ధతిలో) హౌరా-ఎన్జేపీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దాని క�
PM Modi: మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఫొటో గ్యాలరీ
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ మెట్రోలో ప్రయాణించారు. ఆదివారం మహారాష్ట్రలో మోదీ పర్యటించారు. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నాగ్పూర్లో నూతన మెట్రో ఫేస్1 సేవలను మోదీ ప్రారంభించారు. అనంతరం స్వయంగా టికెట్ �
Vande Bharat Express: ప్రమాదానికి గురైన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు.. ఆవులను, గేదెలను గుద్దుకుని ఆగిపోవడం ఇది మూడోసారి..
ముంబై-గాంధీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ మార్గంలో ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. అక్టోబరు 6న గుజరాత్లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య ముంబై నుంచి గాంధీనగర్కు వెళ్తుండగా రైలు ఢీకొని నాలుగు గేదెలు చనిపోయాయి. మరుసటి రోజు అక
Vande Bharat Express: దక్షిణాదిన ప్రారంభం కానున్న తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు
దేశంలో ప్రారంభించిన నాలుగో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇది. నవంబరు 10న దక్షిణాదిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమవుతుంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఈ రైలు సేవలు అందించనుంది. మొత్తం 483 కిలోమీటర్ల మేర ఇది నడుస్తుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ�
Vande Bharat Express Hit Cow : ఆవును ఢీకొట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆవును ఢీకొట్టింది. ఇవాళ సాయంత్రం 3:44 నిమిషాలకు గాంధీనగర్-ముంబై మార్గంలో అవును ఢీకొట్టడంతో రైలు ముందు భాగానికి సొట్టపడింది. ఘటన కారణంగా 10 నిమిషాలు ఆగిపోయిన రైలు తిరిగి బయలుదేరింది. కాగా, గురువారం కూడా
Vande Bharat Express Train: ఇండియన్ రైల్వే ప్రయాణికులకు వందే భారత్ ఎక్స్ప్రెస్
ఇండియన్ రైల్వేస్ 2022 నాటికి అప్గ్రేడెడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను రెడీ చేయనున్నాయి. న్యూ కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్స్ తో రానున్నాట్లు ఇంగ్లీష్ మీడియా చెప్పనుంది. గతంలో ఉన్న ఫీచర్లతో పాటు మరిన్ని లాంచ్ చేస్తున్నట్ల