Home » VANDE BHARAT EXPRESS
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరిగింది. రైలు అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
Vande Bharat: మృతుడిని శివదయాళ్ శర్మగా గుర్తించారు. అతడు రైల్వేలో ఎలక్ట్రీషియన్ గా పని చేసి రిటైర్ అయ్యాడు.
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం..
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయటానికి సిద్ధమైంది. మోదీ హటావో సింగరేణి బచావో నినాదంతో మహాధర్నా నిర్వహిస్తోంది బీఆర్ఎస్.
ఇందులో భాగంగానే ప్రతి నెల తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ టూర్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. మధ్య మధ్యలో పార్లమెంట్ నియోజకవర్గల పరిధిలో కేంద్ర మంత్రుల పర్యటన ఉండేలా ప్రాణాళికలు రచిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ కు ర
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లతో పాటు ఇతర రైళ్లపై దాడులకు పాల్పడిన వారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా విడుదల చేసిన ప్రకటన ద్వారా ....
ప్రధాని మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు శంకుస్థాపన చేయనున్నారు.(PM Modi)
తాజాగా మైసూరు-చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేశారు. మైసూర్-చెన్నై వందే భారత్ రైలు శనివారం క్రిష్ణరాజపురం-బెంగళూరు మధ్య ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అత్యంత త్వరలోనే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకురానుంది దక్షిణ మధ్య రైల్వే శాఖ.
మొదటి వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చిన నెల రోజులకే తెలుగు రాష్ట్రాలకు మరో రైలును అందించబోతుంది కేంద్రం. ఈ సారి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ రైలు నడవనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది తిరుపతి వెళ్తుంట�