Home » VANDE BHARAT EXPRESS
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అత్యాధునిక వందే భారత్ రైలు చాలా పరిశుభ్రంగా ఉంటుందని భావిస్తాం. అయితే, ఓ వందే భారత్ రైలులో మాత్రం పెద్ద ఎత్తున చెత్త కనపడడం విస్మయం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో సామ�
దక్షిణాదికి త్వరలోనే మరో మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి పుణె నగరాల మధ్య సర్వీస్ అందించబోతున్నట్లు సమాచారం.
వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దల్కోలా స్టేషన్ గుండా వెళ్తున్న హౌరా-న్యూ జల్పైగురి ఎక్స్ప్రెస్ రైలుపై అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
సెల్ఫీ తీసుకునేందుకు వందే భారత్ ఎక్కి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి. రాజమండ్రిలో ఓ వ్యక్తి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. ఎంచక్కా సెల్ఫీలు దిగి వాటిని చూసుకుని మురిసిపోవాలని కలలు కన్నాడు. అయితే, ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్త�
దేశంలో సెమీ బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన వందే భారత్ రైలు ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని రైలు తరహాలో ఉండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్�
తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.(Vande Bharat Express)
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని వందే భారత్ రైలు తగ్గిస్తుందని చెప్పారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ కానుక అని అన్నారు. రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరింది. ఇవాళ ప్�
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనుంది. వారంలో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును సంక్రాంతి సందర్భంగా ఈనెల 15న దిల్లీ నుంచి ప్రధ�
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమవుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టబోతోంది. ఈ రైలును ప్రధాని మోదీ జనవరి 15న వర్చువల్ గా ప్రారంభ�
విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వందే భారత్ రైలుపై దాడి చేసిన నిందితులు చందు, ద�