Home » VANDE BHARAT EXPRESS
విశాఖ కంచరపాలెంలో వందే భారత్ రైలుపై దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. ట్రైన్ కున్న కెమెరా ఆధారంగా నిందితులను ఐడెంటిఫై చేశారు. నిందితులను శంకర్, దిలీప్, చందుగా గుర్తించారు. వీరిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.
ప్రధాని మోడీ మరోసారి హైదరాబాద్ కు విచ్చేయనున్నారు. 2022లో తెలంగాణకు నాలుగు సార్లు వచ్చిన ప్రధాని మరోసారి 2023లో తొలిసారిగా హైదరాబాద్ కు రానున్నారు. జంటనగరాల్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30వతేదీన వందేభారత్ రైలును ప్రారంభించారు. నాలుగు రోజులకే మొదటి దాడి జరిగింది. ఆ మర్నాడే మరో దాడి జ�
హౌరా-ఎన్జేపీ వందే భారత్ ఎక్స్ప్రెస్ పై కొందరు దుండగులు రాళ్లు విసిరి కలకలం రేపారు. నాలుగు రోజుల క్రితమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా (వర్చువల్ పద్ధతిలో) హౌరా-ఎన్జేపీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దాని క�
PM Modi: వందే భారత్' ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోదీ
దక్షిణాదిలో పట్టాలెక్కిన తొలి హైస్పీడ్ రైల్
ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. రెండు రోజులు నవంబర్ 11, 12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. రూ.25వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఎంఐం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాతద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు కూర్చున్న బో�
ముంబై-గాంధీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ మార్గంలో ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. అక్టోబరు 6న గుజరాత్లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య ముంబై నుంచి గాంధీనగర్కు వెళ్తుండగా రైలు ఢీకొని నాలుగు గేదెలు చనిపోయాయి. మరుసటి రోజు అక
దేశంలో ప్రారంభించిన నాలుగో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇది. నవంబరు 10న దక్షిణాదిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమవుతుంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఈ రైలు సేవలు అందించనుంది. మొత్తం 483 కిలోమీటర్ల మేర ఇది నడుస్తుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ�