-
Home » VANDE BHARAT EXPRESS
VANDE BHARAT EXPRESS
వావ్.. వందే భారత్ స్లీపర్.. కోచ్ లు అదిరిపోయాయ్.. ఫీచర్లు ఇంకా..
ఈ రైలు ఢిల్లీ నుంచి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని నగరాలకు వెళ్లనుందని రైల్వే అధికారులు చెప్పారు.
సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు.. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఘటన..
రైలులో సీటు మార్చుకోవడానికి నిరాకరించిన ప్రయాణికుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు చితకబాదిన ఘటన యూపీలో చోటు చేసుకుంది.
3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. మహిళలపై అఘాయిత్యాలపై ప్రధాని స్పందన
మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల అభద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశాలని ప్రధాని మోదీ అన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీయనున్న మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్
Narendra Modi: ఈ ట్రైన్లో 120 శాతం ఆక్యూపెన్సి రేషియో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.
ఒడిశాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్ల దాడి
సమాచారం అందుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతా విభాగం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ప్రభుత్వ రైల్వే పోలీసులను అప్రమత్తం చేసింది. కటక్ నుంచి ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Vande Bharat : వందేభారత్ ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం, ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు.. అసలేం జరిగిందంటే
దీనిపై రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పెద్ద ప్రమాదమే తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. Vande Bharat Express
Vande Bharat Express Cancel : విశాఖ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రద్దు.. ప్రత్యామ్నాయంగా మరో రైలు ఏర్పాటు
ఈ నేపథ్యంలో ప్రయాణికులు మార్పును గమనించాలని అధికారులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఆయా రైల్వే స్టేషన్లలో విచారణ కేంద్రాలు, అధికారులను సంప్రదించాలని సూచించారు.
Vande Bharat Express: విద్యార్థులకు ఉచితంగా వందే భారత్ రైలు ప్రయాణం.. ఎప్పుడు, ఎక్కడ?
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు
Vande Bharat Express : వందే భారత్ ట్రైన్ చెలరేగిన మంటలు.. టికెట్ తీసుకోకుండా టాయిలెట్లో నక్కి సిగరెట్ కాల్చిన వ్యక్తి
వందే భారత్ రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పి�
Vande Bharat Express : వందే భారత్ ఎక్స్ప్రెస్లో వడ్డించిన ఆహారంలో బొద్దింక .. స్పందించిన IRCTC
వందే భారత్ ఎక్స్ ప్రెస్లో ప్రయాణిస్తూ IRCTC అందించిన ఆహారం చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు. అతనికి ఇచ్చిన చపాతీకి బొద్దింక అంటుకుని కనిపించింది. ఆందోళనకు గురైన వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అతని పోస్టు వైరల్ అవుతోంది.