Home » VANDE BHARAT EXPRESS
రైలులో సీటు మార్చుకోవడానికి నిరాకరించిన ప్రయాణికుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు చితకబాదిన ఘటన యూపీలో చోటు చేసుకుంది.
మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల అభద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశాలని ప్రధాని మోదీ అన్నారు.
Narendra Modi: ఈ ట్రైన్లో 120 శాతం ఆక్యూపెన్సి రేషియో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.
సమాచారం అందుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతా విభాగం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ప్రభుత్వ రైల్వే పోలీసులను అప్రమత్తం చేసింది. కటక్ నుంచి ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
దీనిపై రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పెద్ద ప్రమాదమే తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. Vande Bharat Express
ఈ నేపథ్యంలో ప్రయాణికులు మార్పును గమనించాలని అధికారులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఆయా రైల్వే స్టేషన్లలో విచారణ కేంద్రాలు, అధికారులను సంప్రదించాలని సూచించారు.
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు
వందే భారత్ రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పి�
వందే భారత్ ఎక్స్ ప్రెస్లో ప్రయాణిస్తూ IRCTC అందించిన ఆహారం చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు. అతనికి ఇచ్చిన చపాతీకి బొద్దింక అంటుకుని కనిపించింది. ఆందోళనకు గురైన వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అతని పోస్టు వైరల్ అవుతోంది.
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు.