Home » VANDE BHARAT EXPRESS
ఉత్తరప్రదేశ్లోని డంకౌర్, వైర్ స్టేషన్ల మధ్య ట్రాక్షన్ మోటార్లో బేరింగ్ లోపం తలెత్తినట్టు భారత రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్సీఆర్ టీమ్ను రప్పించి బేరింగ్ జామ్ను సరి చేసినట్టు తెలిపింది. ఏడీఆర్ఎఎం ఓపీ ఢిల్లీ సారథ్యంలోని ఎన్ఆర్, ఎన
ఇటీవలే ఘనంగా ప్రారంభమైన ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలు మరోసారి నిలిచిపోయింది. ఇటీవలే గేదె ఢీకొనడం వల్ల ఆగిపోయిన ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలు ఈ సారి సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది.
దేశంలో ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. రైల్వే కొత్త టైంటేబుల్ ప్రకారం 500 ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. 130 రైళ్లను సూపర్ఫాస్ట్ క్యాటగిరీలో చేర్చినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.
మిగతా రైళ్లతో పోలిస్తే ఈ రైలు ప్రయాణం సంతృప్తికరంగా, విమానంలో ప్రయాణించినట్లుగా ఉంటుందని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మోదీ అన్నారు. ఇంతకు ముందు వెర్షన్తో పోలిస్తే ఈ రైలు బరువును 38 టన్నులు తగ్గించారు. వందేభారత్ ఎక్స్ప్రెస్-2 రైలు బరువు 392 ట
వందే భారత్ మొదటి వెర్షన్ రైతులో సీట్లను రీసైకిల్ చేసే సౌకర్యం లేదు. కానీ సెకండ్ వెర్షన్ రైతులో అన్ని కోచుల్లోని సీట్లను రీసైకిల్ చేయవచ్చట. ఇక మొదటగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య నడుస్తోంది. కాగా, మ�
ఇండియన్ రైల్వేస్ 2022 నాటికి అప్గ్రేడెడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను రెడీ చేయనున్నాయి. న్యూ కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్స్ తో రానున్నాట్లు ఇంగ్లీష్ మీడియా చెప్పనుంది. గతంలో ఉన్న ఫీచర్లతో పాటు మరిన్ని లాంచ్ చేస్తున్నట్ల
బుల్లెట్లా దూసుకెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీలో మరోసారి పట్టాలెక్కింది. ఇప్పటికే ఢిల్లీ – వారణాసి మధ్య ఈ ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగిస్తున్న తెలిసిందే. ఇక నుంచి ఢిల్లీ – కట్రా మార్గంలో కూడా సేవలందించనుంది. నవరాత్రుల సందర్భంగా వ
వైష్ణవి దేవీ తీర్థ యాత్రికుల కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్ సిద్ధమైంది. రైల్వే మంత్రి పీయూశ్ గోయెల్ ఆధ్వర్యంలో ఢిల్లీ-కత్రా రూట్లో ప్రయాణం కోసం రైలును రెడి చేశారు. నవరాత్రులు సీజన్ను పురస్కరించుకొని అక్టోబరు 3న ఈ ట్రైన్కు పచ్చ జెండా ఊపనున�
మేకిన్ ఇండియా ఇన్షియేటివ్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు’ లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభోత్సవం జరిగింది. 3నెలలుగా ఒక్క ట్రిప్లోన
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన భారత్ మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ట్రెయిన్. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ రైలుపై తరుచూ రాళ్ల దాడులు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు వ