-
Home » Vande Bharat train
Vande Bharat train
వందే భారత్ రైలులో దారుణం.. ప్రయాణికుడికి ఇచ్చిన ఆహారంలో పురుగు
ఈ ఘటనపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెంటనే స్పందించింది. వెండర్ కు రూ. 10 లక్షల భారీ జరిమానాతో పాటు కాంట్రాక్ట్ రద్దు నోటీసు జారీ చేసింది.
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?
ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐకానిక్ చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
దీపావళికి సొంతూరు వెళ్తున్నారా? ఈ మార్గంలో ప్రత్యేక రైలు ప్రారంభం..!
Diwali 2024 : భారతీయ రైల్వే లక్నో నుంచి బీహార్లోని ఛప్రా వరకు వందే భారత్ ప్రత్యేక రైలును ప్రారంభించింది. రైలు నంబర్ 02270. లక్నో ఎన్ఆర్ నుంచి మధ్యాహ్నం 2:15 కి బయలుదేరి రాత్రి 9:30 గంటలకు ఛప్రా చేరుకుంటుంది.
‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్ చూశారా? జూలై నుంచే ట్రయల్ రన్!
Vande Bharat Metro : పంజాబ్లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో మొదటి కొన్ని కోచ్లను నిర్మించింది.
Vande Bharat New colours : మారిన రంగులతో వందే భారత్ రైళ్ల సరికొత్త లుక్ చూశారా..?
వందే భారత్ రైళ్లు సరికొత్త రంగుతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకు నీలం, తెలుపు రంగుల్లో భారత్ లోని పలు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న వందే భారత్ రైళ్లు రంగులు మార్చుకున్నాయి. సరికొత్త రంగుతు ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయ్యాయి. కొత్త రంగులోకి మారి�
Vande Bharat trains : వందేభారత్ రైలు ప్రయాణికులకు శుభవార్త
వందేభారత్ రైలు ప్రయాణికులకు భారత రైల్వేశాఖ గురువారం శుభవార్త వెల్లడించింది. దేశంలో తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న వందేభారత్ రైళ్ల ఛార్జీలను తగ్గించాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది.
Vande Bharat Train: నా కల చెదిరిపోయింది..! వందే భారత్కు బదులుగా మరో ట్రైన్.. చెత్త సౌకర్యాలంటూ ఆగ్రహంతో ప్రయాణికుడి ట్వీట్ ..
సిద్ధార్ధ పాండే అనే వ్యక్తి న్యూఢిల్లీ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కత్రా మధ్య నడిచే వందేభారత్ రైలులో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ, వందేభారత్ రైలుకు బదులుగా మరో రైలు రావటం, అందులో సౌకర్యాలు అద్వాన్నంగా ఉండటంతో అందుకు సంబంధి
Vande Bharat Train: దారుణంగా విఫలమైన కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. టార్గెట్ 32 వందేభారత్ రైళ్లైతే ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు
వాస్తవానికి 2024 ఆగస్టు నాటికి 74 వందేభారత్ రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. కానీ కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం కారణంగా అది నెరవేరేలా లేదని అధికారులు అంటున్నారు. ఒక్క వందేభారత్ మాత్రమే కాదు, ఇతర రైల్వే కోచుల విషయంలో కూడా కపుర�
Kerala: వందే భారత్ రైలుపై పోస్టర్లు అంటించి కాంట్రవర్సీకి కాలు దువ్విన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. పార్టీల మధ్య వైరాన్ని ప్రజా రవాణా మీద చూపించవద్దంటూ ఇతర విపక్ష పార్టీలు విమర్శించాయి. ఇక ఈ పోస్టర్లను గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫ�
PM Modi Hyderabad Tour : ప్రధాని మోదీ పర్యటనకు భారీ బందోబస్తు .. బేగంపేట-సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని మోదీ సికింద్రాబాద్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనలో వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో బేగంపేట-సికింద్రాబాద్ మార్గ