-
Home » vegetables
vegetables
బాబోయ్.. మళ్లీ భగ్గుమంటున్న ఆహార పదార్ధాల ధరలు.. కారణమేంటి? ఇదేనా జీఎస్టీ 2.O?
బియ్యం, కందిపప్పు..మినపప్పు..గోధుమపిండి..ఇడ్లీ రవ్వ సరే సరి ఇంతగా నిత్యావసరాలు ఆహార పదార్ధాలు రేటు పెరగడానికి కారణమేంటి..?
బాబోయ్.. 24 రూపాయల వంకాయల కోసం రూ.87వేలు పొగొట్టుకుంది.. బీ కేర్ ఫుల్..
ఆ మహిళ ఆ లింక్లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా, అది ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను అడిగింది.
వర్షాకాలంలో బీకేర్ఫుల్.. ఈ 3 రకాల కూరగాయలు యమ డేంజర్..! వీటిని అస్సలు తినొద్దు.. ఎందుకంటే..
వర్షా కాలంలో ఆ ఆరోగ్య సమస్యలను నివారించడానికి కూరగాయలను తెలివిగా ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వర్షాకాలంలో ఈ కూరగాయలను అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా?
Don't Eat These Vegetables: ఈ తరహా కూరగాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇవి వర్షాకాలంలో త్వరగా పాడవుతాయి.
ఆకుకూరల సాగుతో.. లాభాలు ఆర్జిస్తున్న రైతులు
Green Leafy Vegetables : ప్రభుత్వ మద్దతు ధర ఉన్నప్పటికీ దళారులు సాకులు చూపించి రైతుల పుట్టి ముంచుతున్నారు. ఫలితంగా సాగుకైన ఖర్చులు మిగలడం లేదు.
ఫ్రీగా కూరగాయలు.. ఎగబడిన జనం
పెద్దపల్లి మార్కెట్ లో కూరగాయాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఉచిత కూరగాయలకోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
పెద్దపల్లి మార్కెట్లో ఫ్రీగా కూరగాయలు.. అసలు విషయం ఏమిటంటే?
ఒప్పందం ప్రకారం హోల్ సెల్ వ్యాపారులు రిటెయిల్ గా కూరగాయలు విక్రయించొద్దని నిబంధన ఉంది. కానీ, వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండటంతో రిటెయిల్
క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటల్లో అంతరపంటల సాగు
Intercropping in Cabbage : మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ నీటి వినియోగం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నాడు పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లికి చెందిన రైతు పాతిన లక్షణరావు.
Pest Control : కూరగాయ తోటలల్లో పండుఈగ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా బీర తోటలకు ఏడాది పొడవునా పండుఈగ బెడద రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని ఫ్రూట్ ప్లై అని కూడా అంటారు. పిందె దశ నుండి కాయ తయారయ్యే సమయంలో వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరగింది.
CCTV Camera : టమాటా పొలంలో సీసీటీవీ కెమెరాలు…మహారాష్ట్ర రైతు ప్రయోగం
టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న కారణంగా మహారాష్ట్రకు చెందిన ఓ రైతు తన పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.....