Home » vehicles
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ ప్రకటించింది. ఇక నుంచి రాష్ట్రం మారినా వాహనం రిజిస్ట్రేషన్ మార్చనక్కరలేదు.ఒకే నంబర్ తో దేశమంతా తిరిగే ‘BH-series’ విధానాన్ని తీసుకొచ్చింది.
అపార్ట్ మెంట్స్ లో ఒక్క ప్లాట్ ఉన్నవాళ్లు ఒకటి లేదా రెండు వాహనాలు అంటే ఫోర్ వీలర్స్ (కార్లు) ఉండటం కుదరదు అంటూ బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబయిలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉన్న క్రమంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా �
హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా నుగుల్సారి ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నాం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల గరిష్ట వేగాన్ని నియంత్రించారు. వాహనాలు వేగంగా వెళ్లకుండా కొన్ని మార్గాల్లో పరిమితులు విధించింది. ఈ మేరకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను హైదరాబాద్ పోలీసులు మరింత స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. బేఖాతరు చేస్తే అస్సలు ఊరుకోవడం లేదు. తాజాగా వాహనదారులకు మరో వార్నింగ్ ఇచ�
వన్ నేషన్ వన్ పర్మిట్..విధానాన్ని తీసుకరావాలని కేంద్రం యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకే సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేయాలని కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మీరు మీ బైక్ లేదా వాహనాన్ని ఇతరులకు ఇస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. బండి ఇచ్చే ముందు ఆలోచించుకోండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు అరెస్ట్ కావాల్సి రావొచ్చు. జైలుకి వెళ్లాల్సి రావొచ్చు. ఎందుకంటే...
సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏ ప్రాంతం చూసినా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ సమ్మర్ మనుషులకే కాదు వాహనాలకూ గడ్డుకాలమే. వాహనదారులు తమ బండ్లతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప�
వాహనదారులపై మరో భారం పడింది. నేషనల్ హైవేలపై టోల్ చార్జీలు పెరిగాయి. ఒక్కో వాహనానికి ఇరువైపులా కలిపి కనిష్ఠంగా
టోల్ గేట్స్ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కీలక ప్రకటన చేశారు. దేశంలో ఎక్కడా టోల్ గేట్స్ ఉండవని ప్రకటించారు.