Home » vehicles
Maoist Attack arrow bombs : ఇప్పటి వరకు తుపాకులతో అటాక్ చేసిన మావోయిస్టులు… ఇప్పుడు సరికొత్త రూట్ ఎంచుకున్నారు. తుపాకుల ప్లేస్లో ఇప్పుడు బాణాలు పట్టుకున్నారు. కానీ వాటిని కూడా అప్డేట్ చేశారు. బాణాలకు గ్రైనేడ్లు కట్టి దాడులు చేస్తున్నారు. ఛత్తీస్ఘడ్�
writing caste sensitive words on vehicles challan : రోడ్డుమీద వెళుతుంటే చాలా వాహనాలపై కొన్ని రాతలు రాసి ఉండటాన్ని మీరెప్పుడన్నా గమనించారా? కొంతమంది వారి వారి కులా పేర్లు రాసుకుంటారు. మరికొందరు వారి గ్రామాల పేర్లు లేక పార్టీ పేర్లు రాసుకుంటారు. కానీ ఇకనుంచి అటువంటి రాతలు ఉ
fuel prices hiked for 11th straight day: దేశంలో ఇంధన ధరల సెగ కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోడుతున్నాయి. వాహనదారుల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. వరుసగా 11వ రోజు కూడా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచాయి. శుక్రవారం(ఫిబ్రవర�
government key decision on fastag: ఫాస్టాగ్(Fastag). టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా అంటే టైమ్ వేస్ట్ కాకుండా, భారీగా రద్దీని తొలగిచేందుకు, సులభతర చెల్లింపుల కోసం తీసుకొచ్చినదే ఫాస్టాగ్. బార్ కోడ్ తరహాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ నే ఫాస్ట
what will happen if fastag is not on vehicle: ఫిబ్రవరి 15.. అంటే నేటి అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్(Fastag) నిబంధన పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇక నుంచి జాతీయ/ రాష్ట్ర రహదారుల టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ లేని వాహనాలకు ప్రత్యేక మార్గం ఉండదు. ఫోర్ వీలర్స్ అన్నీ ఫా�
fastag must for four wheeler vehicles: ఫిబ్రవరి 15 నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ ను(FASTag) తప్పనిసరి చేస్తూ కేంద్ర రహదారి, రవాణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాహనదారులు జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజా దాటుకుని వెళ్లాలంటే కేవలం ఫాస్టాగ్ ద్�
vehicles are not mixing properly with ethanol : ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్న తర్వాత..వాహనదారులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. పెట్రోల్ లో రంగు తేడాగా ఉండడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్ లో నీరు కలిసిందంటూ..వినియోగద
Cars Parked On Chennai Flyover : నివార్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసేస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. 2015లో వచ్చిన వరదలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆ సంవత్సరంలో వచ్చిన వరదల వల్ల భారీ నష్టమే వాటిల్లింది. వాహనాలు నీటిలో కొట్టుకపో
వాయు కాలుష్యం..మనుషుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తుంది. కనిపించకుండా ప్రాణాల్ని హరించేస్తుంది. భారత్ లో వాయుకాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. రోజు రోజుకూ ఢిల్లీలో భారీస్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతున్న విషయం �
విజయవాడలో రేపు(సెప్టెంబర్ 18,2020) జరగాల్సిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్లైఓవర్ ప్రారంభ వేడుకలకు హాజరుకావాల్సిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో… ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు విజయవాడ �