Home » Vellore
తమిళనాడు వేలూరు జలకండేశ్వర ఆలయంలో ఉద్రిక్తత
తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో(సీఎంసీ) దారుణం జరిగింది. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది.
ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. స్త్రీకి రక్షణ లభించడం లేదు.
రాత్రి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టి తండ్రి, కూతురు నిద్రించారు. ఇంతలో దారుణం జరిగింది. ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బాంబులా పేలిపోయింది.(Electric Bike Explodes)
తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి - సీఎంసీ- లో దాదాపు 200 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో డాక్టర్లు, నర్సులతో సహా పలువురు సిబ్బంది ఉన్నారు. దీంతో ఆస
తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు భూ ప్రకంపనలతో ప్రజలు హడలిపోతున్నారు.
దొంగతనం చేసి పారిపోతున్న దొంగను స్వయంగా జిల్లా ఎస్పీ వెంటాడి పట్టుకున్న ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటు చేసుకుంది.
తమిళనాడులో ఓ భవనం కుప్పకూలింది. ఇటీవల కురుస్తున్న వార్షాలకు భవనం కూలిపోవటంతో ..ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందిన ఘటన వేలూరులో చోటుచేసుకుంది.
దేశంలో వ్యాక్సిన్ డ్రైవ్ను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) మంగళవారం భారతదేశంలో కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్లను మిక్సింగ్ చేయడానికి సంబంధించిన అధ్యయనానికి ఆమోదం తెలిపింది.
కర్ణాటక సంగీత విద్యాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి లక్ష చుక్కల్లో మెరిసిపోయారు. వేలూరు మ్యూజియంలో లక్ష చుక్కలతో సుబ్బులక్ష్మి చిత్రం పలువురిని ఆకట్టుకుంటోంది.వేలూరు కోటలోని మ్యూజియంలో లక్ష చుక్కలతో గీసిన కర్ణాట�