-
Home » Venkaiah Naidu
Venkaiah Naidu
భోగి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వెంకయ్య నాయుడు.. ఫొటోలు వైరల్
Bhogi celebrations : తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే భోగి మంటలు వేసి సంక్రాంతి సంబురాలను ఘనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని తన స్వగృహం వద్ద కుటుంబ సభ్యులతో కలసి భోగి పండగను జరుపుకున్న�
వైభవంగా విజయవాడ ఉత్సవ్ ప్రారంభం.. వెంకయ్య నాయుడుపై మంత్రి లోకేశ్ ప్రశంసలు
Vijayawada Utsav : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథులుగా హాజరై విజయవాడ ఉత్సవ్ను ప్రారంభించారు.
శర్వానంద్ కొత్త బిజినెస్ లాంచ్.. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా..
హీరో శర్వానంద్ తన కొత్త బిజినెస్ ఓమి అనే పేరుతో మొదలుపెట్టగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా తన కొత్త బ్రాండ్ ని లాంచ్ చేసారు. తన బిజినెస్ లో సినిమాలే కాకుండా, హెల్త్, మన మూలలను సంబంధించిన కంటెంట్స్ ని కూడా క్రియేట్ చేస్తానని తె
తిరుమల శ్రీవారి దర్శనాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక కామెంట్స్.. వాళ్లు ఏడాదిలో ఒకేసారి రావాలి..
తిరుమల శ్రీవారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి, పాకిస్తాన్ కుయుక్తులను తిప్పికొట్టాలి- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఇతరులపై దాడి చేసే ఉద్దేశ్యం మన దేశానికి లేదు. మన ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేశాం.
శివాజీరాజాను బీజేపీలో జాయిన్ చేసిన కృష్ణంరాజు.. ఇవాళ్టికి నేను అదే పార్టీ.. వేరే పార్టీలో అవకాశాలు వచ్చినా..
తాజాగా శివాజీరాజా తన ఫేవరేట్ పొలిటీషియన్ గురించి, తన పొలిటికల్ పార్టీ గురించి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం చంద్రబాబు
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం..
మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం : వెంకయ్య నాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు డి.శ్రీనివాస్ పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
పార్టీల ఉచిత హామీలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంచ్ డైలాగులు
విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి.. తప్పులేదు.. ఇది అవసరం కూడా. కానీ, రాష్ట్ర ఖజానా ఖాళీ చేసే ఉచితాలు సరికాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
రెచ్చగొట్టి గెలిచే వారికి గుణపాఠం చెప్పండి
రెచ్చగొట్టి గెలిచే వారికి గుణపాఠం చెప్పండి