Venkaiah Naidu

    పోలవరంపై కాంప్రమైజ్ అయితే..జగన్ కు పతనమే – ఉండవల్లి

    October 29, 2020 / 02:07 PM IST

    Undavalli Arun Kumar Press Meet Over Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కాంప్రమైజ్ అయితే..సీఎం జగన్ కు పతనమేనన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. అఫిడవిట్ వేస్తే ఏం నష్టమన్నారు. కేసులు కాపాడుకోవడం కోస

    ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్

    September 29, 2020 / 09:39 PM IST

    గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కరోనా వైరస్ మహమ్మారితో పరిస్థితి భారత్‌లో ఇంకా తీవ్రంగానే ఉంది. దేశ హోంమంత్రి అమిత్ షా మరియు అనేక ఇతర పెద్ద నాయకుల తరువాత, ఇప

    రాజ్యసభలో అగ్రి మంటలు.. 8మంది ఎంపీలపై వేటు, వారం పాటు సస్పెన్షన్

    September 21, 2020 / 10:56 AM IST

    వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా ఛైర్మన్‌ పోడియం దగ్గర నిరసన తెలిపిన రాజ్యసభ ఎంపీలపై వేటు పడింది. సభలో అనుచితంగా వ్యవహరించారంటూ 8మంది ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషి సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రా

    ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

    September 16, 2020 / 09:15 PM IST

    తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్‌ అనువజ్ఞులైన నాయకులంటూ నివాళులు అర్పించారు. ఏపీ అభివృద్�

    చిన జియ‌ర్ స్వామిజీకి సీఎం జగన్, వెంకయ్య పరామర్శ

    September 13, 2020 / 03:53 PM IST

    Tridandi Chinna Jiyar Swamy : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిని సీఎం జగన్ పరామర్శించారు. చిన జీయర్ మాతృమూర్తి అలివేళు మంగతాయారు (85) పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ సంతాపం తెలియచేశారు. స్వామికి ఫోన్ చేసిన ఆయన త�

    పార్లమెంటులో కరోనా కలకలం, ఐదుగురు ఎంపీలకు పాజిటివ్

    September 13, 2020 / 03:18 PM IST

    యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటులో కరోనా కలకలం రేగింది. రేపటి(సెప్టెంబర్ 14,2020) పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఎంపీలకు కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల

    నూతన విద్యావిధానం వివేకానందుని ఆలోచనలకు ప్రతిబింబం : వెంకయ్య

    September 10, 2020 / 06:06 PM IST

    హైదరాబాద్: సృజనాత్మకతతో కొత్త విషయాలకోసం నిరంతరం అన్వేషించేలా ప్రోత్సహించే విద్యావ్యవస్థ అత్యంత ఆవశ్యకమని తద్వారా భవిష్యత్ భారతాన్ని మరింత వైభవోపేతంగా మలచుకునే వీలవుతుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విజ్ఞానా

    వివేకానందుల చైతన్య దీప్తికి 20 ఏళ్లు…ప్రత్యేక ఆహ్వానితులుగా ఉపరాష్ట్రపతి,గవర్నర్

    September 9, 2020 / 08:30 PM IST

    హైదరాబాద్: స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతకు నిరంతరం అందిస్తున్న ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ గురువారంతో 20 ఏళ్లు పూర్తి చేసుకొని.. 21వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ గత రెండు దశాబ్ద�

    ఒకనాడు మీరూ, నేనూ వరవరరావు ఒకే జైల్లో ఉన్నాం…ఆయన్ను దయతో విడిచిపెట్టండి : వెంకయ్యకు భూమన లేఖ

    July 18, 2020 / 05:29 PM IST

    కరోనా సోకి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విరసం నేత వరవరరావును విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి భూమన బహిరంగ లేఖ రాశారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వరవరరావును కాపాడా

    వెంక‌య్య నాయుడుకి శుభాకాంక్ష‌లు తెలిపిన‌ నందమూరి బాలకృష్ణ

    July 1, 2020 / 04:01 PM IST

    ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం MLA, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మ‌న్ నంద‌మూరి బాలకృష్ణ, భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి ఎమ్‌. వెంక‌య్య నాయుడు గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. జులై 1 వెంక‌య్య నాయుడు పుట్

10TV Telugu News