Venkaiah Naidu

    వెంక‌య్య నాయుడుకి శుభాకాంక్ష‌లు తెలిపిన‌ నందమూరి బాలకృష్ణ

    July 1, 2020 / 05:11 PM IST

    ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం MLA, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మ‌న్ నంద‌మూరి బాలకృష్ణ, భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి ఎమ్‌. వెంక‌య్య నాయుడు గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. జులై 1 వెంక‌య్య నాయుడు పుట్

    ఆదాయాన్ని వారసులకు ఇవ్వను – వెంకయ్య నాయుడు

    January 9, 2020 / 02:43 PM IST

    ‘తన కోరిక ప్రజా సేవలో నిమగ్నమై ఉండాలి..అది పదవితో రాకూడదు…స్వచ్చంద సేవయై ఉండాలి.. మిగిలిన శక్తిని, కొద్దిపాటి ఆదాయాన్ని వ్యక్తిగత బాధ్యతలకు ఖర్చులు తప్పితే..మిగతాది తన వారసులకు ఇవ్వను..స్వర్ణభారతి ఫౌండేషన్‌కు, ముప్పవరపు ఫౌండేషన్‌కు ఇస్తా’

    42ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. పాలనంతా ఒక చోటే ఉండాలి : 3 రాజధానులపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

    December 25, 2019 / 05:49 AM IST

    ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ లో వెంకయ్యనాయుడు తన

    అమరావతిలో ఆందోళనలు: వెంకయ్యనాయుడుని కలవనున్న రైతులు

    December 24, 2019 / 05:00 AM IST

    మూడు రాజధానుల ప్రతిపాదనలపై అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూ ఉంది. నేటి కార్యాచరణను రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. ఉదయం 8.30 గంటలకు కృష్ణాయపాలెంలో రైతుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అదే సమయానికి వెలగపూడి, మందడంలో రైతులు ధర్నా మొదలు �

    అసలు మీరు మంత్రేనా? : రాజ్యసభలో వెంకయ్య నాయుడు ఫైర్ 

    November 22, 2019 / 01:08 PM IST

    రాజ్యసభలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీవాసులకు నాణ్యమైన నీటిని అందించే విషయంలో రభస చోటుచేసుకుంది. బీజేపీ, ఆప్ నేతల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల సభ్యులను ఎంతగా వారించిన విన

    పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..వేడి పుట్టిస్తాయా

    November 18, 2019 / 12:10 AM IST

    పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 17వ లోక్‌సభ ఏర్పాటైన తర్వాత.. రెండో సెషన్ కావడంతో కేంద్రం తన పట్టు నిరూపించుకునేందుకు సిద్ధమైంది. అటు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. కేంద్రాన�

    మూడు కిలోమీటర్లు నడిచి.. వెంకయ్య నాయుడు గొప్పతనం అదే: జగన్‌కు సోమిరెడ్డి కౌంటర్

    November 13, 2019 / 09:45 AM IST

    దేశంలో ప్రతి చోటా అమ్మభాషలోనే విద్యా బోధన ఉండాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి జగన్ తప్పు పట్టడంపై నెల్లూరు జిల్లా తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదిక�

    మీడియం గొడవ : వెంకయ్యకు జగన్ క్షమాపణ చెప్పాలి 

    November 11, 2019 / 02:13 PM IST

    ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వెంకయ్యనాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టమన్నారు. వెంకయ్యనాయుడుని ఉద్దేశించి సీ

    వియత్నాం పర్యటనకు బయల్దేరిన ఉపరాష్ట్రపతి

    May 9, 2019 / 06:25 AM IST

    నాలుగురోజుల వియత్నాం పర్యటనకు బయల్దేరారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.వియత్నాంతో భారతదేశపు సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.వియత్నాం నాయకులతో వన్-ఆన్-వన్ చర్చల తర్వాత వియత్నాంలోని ఉత్తర హన�

    రాజ్ ఘాట్ లో మహాత్మునికి నివాళులర్పించిన ప్రముఖులు

    January 30, 2019 / 06:29 AM IST

    మహాత్మ గాంధీ 71 వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ఆయ సమాధి దగ్గర ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిప�