ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ అజంపురా కార్పొరేటర్ షేక్ మొహియుద్దీన్ అబ్బార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యం చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం పరమపదించారు.
చట్టసభలు నడుస్తున్న తీరుపై వెంకయ్యనాయుడు ఆవేదన
మూడు రోజులక్రితం తెలంగాణ రాజ్యసభ సభ్యులతో కలిసి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుని కలిసిన ప్రకాష్.. తన రాజీనామా లేఖను అందచేశారు. కాగా ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.
దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)కు సెలవులు మంజూరు చేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మన్మోహన్ కి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార
క్రమశిక్షణ కు మారుపేరైన వెంకయ్య నాయుడు రాష్ట్రపతిస్థాయికి ఎదగాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
రైతు సంక్షేమమే వెంకయ్య లక్ష్యం
రైతు సంక్షేమమే వెంకయ్య లక్ష్యం!
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని భారత్ తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం మరియు విడదీయరాని
నీలకంఠాపురంలో 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణతోపాటు పలు ఆలయాలను నూతనంగా నిర్మించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఆలయనిర్మాణాలను పూర్తి చేశారు.