Home » victim
Hyderabad : సైబర్ క్రైమ్ దోపిడీలకుఅడ్డాగా మారింది. సోషల్ మీడియాతో పరిచయాలు..పలకరింపులు..ఆపై స్నేహం, తరువాత చాటింగ్ లు..ఆ తరువాత ఇంకేముంది? అందిన కాడికి దోచేసుకోవటం..ఇదీ పరిస్థితి. మోసపోయామని గుర్తించేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. ఆతరువాత న�
Hathras case: Delhi CM joins protest ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితురాలికి న్యాయం జరుగాలంటూ ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆప్, భీమ్ ఆర్మీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన 139మంది అత్యాచారం కేసు భారీ మలుపు తీసుకుంది. ఇందులో నిజానిజాలు తెరపైకి వచ్చాయి. తనపై 139మంది అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నల్గొండ యువతి స్వయంగా మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసులో �
అనంతపురం జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయింది. ధర్మవరానికి కేతిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ తెల్లవారుజామున 3 గంటలకు అనంతపురం ఆస్పత్రికి వెళ్లాడు. ఊపి
క్షణికావేశం..ఎందరి ప్రాణాలో బలి తీసుకొంటోంది. తాము ఏమి చేస్తున్నామో అస్సలు ఆలోచించడం లేదు. ప్రాణాలు తీయడానికి..ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమౌతున్నారు. దీని ఫలితంగా కొన్ని కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతుండడమే కాకుండా..అష్టకష్టాలు పడుత�
బీహార్ లో లైంగికదాడి బాధితురాలికి రిమాండ్ విధించారు. బాధితురాలికి రిమాండ్ విధించడం పట్ల 376 మంది న్యాయవాదులు స్పందించారు. ఇది హేయమైన చర్య అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. బీహార్లోని అరారియా ప్రాంతానికి చెందిన 22 ఏండ్ల యువతి ఈ �
గుప్త నిధుల కోసం ఓ మనిషిని బలి ఇచ్చేందుకు యత్నించారు కొంతమంది. చిత్తూరు జిల్లాలోని అడవుల్లో.. గుప్తనిధుల తవ్వకాల్లో బైటపడుతున్న కొత్తకోణాలు బైటపడుతుండటంతో ఈ దారుణాలపై స్థానికులు తీవ్ర భయభ్రాంతుకులకు గురవుతున్నారు. గుప్తనిధుల కోసం నన్ను �
ఢిల్లీలోని ఝాన్సీ రోడ్లోని అనాజ్ మండీలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఇవాళ(డిసెంబర్-8,2019)ఉదయం 5గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 43మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉత్తరప్రదేశ్ కి చెందిన ముషార్�
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని సఫ్దార్గంజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి కన్నుమూసే కొన్ని క్షణాల ముందు మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. చావుబ్రతుక�
ఉన్నావ్ బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ. రెండు రోజుల క్రితం అత్యాచారం కేసులో స్థానిక కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న యువతిపై ఐదుగురు వ్యక్తులు దాడిచేసి కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలి�