-
Home » victims
victims
Shaheen Malik : యాసిడ్ దాడి ఆమె ప్రయాణాన్ని ఆపలేదు.. మరెంతో మంది బాధితులకు దారి చూపిస్తున్న షాహీన్ మాలిక్
September 5, 2023 / 12:47 PM ISTయాసిడ్ దాడిలో 90 శాతం గాయాలైనా ఆత్మవిశ్వాసంతో ఆమె కోలుకుంది. తనలాగ దాడికి గురైన వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. షాహీన్ మాలిక్ స్ఫూర్తివంతమైన కథనం చదవండి.
Gossip affect relationship : రూమర్లకు చెక్ పెట్టాలా? ఇలా చేయండి
July 13, 2023 / 05:04 PM ISTఒక మాట... అట... అంటూ షికారు చేస్తుంది. అదే రూమర్.. అంతే ఇక విధ్వంసం సృష్టిస్తుంది. బంధాల్ని తెంచేస్తుంది. వాటి బారిన పడిన వారు త్వరగా కోలుకోరు. అయితే వాటికి చెక్ పెట్టడానికి కొన్ని…
Brazil Building Collapse : క్షణాల్లో కుప్పకూలిన అపార్ట్మెంట్ భవనం.. ఎనిమిది మంది మృతి .. వణికించిన సీసీ కెమెరా విజువల్స్
July 8, 2023 / 03:31 PM ISTవర్షాకాలం మొదలైతే పురాతన భవనాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే. బ్రెజిల్లో శిథిలావస్థకు చేరిన ఓ అపార్ట్మెంట్ భారీ వర్షాలకు కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
Gautam Adani: ఒడిశా రైలు ప్రమాదంలోని చిన్నారులకు చదువు చెప్పిస్తామని ముందుకు వచ్చిన అదానీ
June 4, 2023 / 06:40 PM ISTఈ ఘోరప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ…
Life Insurance Corporation : ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా ఎల్ఐసీ
June 4, 2023 / 04:43 PM ISTఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా నిలిచేందుకు ఎల్ఐసీ ముందుకు వచ్చింది. వారికి ఆర్ధికంగా ఉపశమనం కలిగించేందుకు సెటిల్మెంట్ క్లెయిమ్లను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొన్ని సడలింపులను ప్రకటించింది.
AP Govt Financial Assistance : మాండౌస్ తుపాను బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం
December 12, 2022 / 12:29 PM ISTమాండౌస్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించింది. అయితే, ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కారణంగా నష్టపోయిన బాధిుతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.
Rajiv Gandhi Assassination: ఉగ్రవాదులం కాదు, బాధితులం.. రాజీవ్ గాంధీ హంతకులు
November 13, 2022 / 03:37 PM ISTఆర్టికల్ 161ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారాల మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు…
Agnipath: సికింద్రాబాద్ కాల్పుల ఘటన.. మృతుడు, క్షతగాత్రుల వివరాలు
June 17, 2022 / 03:36 PM ISTఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో పదిహేను మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. మృతుడు, క్షతగాత్రుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడిని దామోదర రాకేష్ (18)గా గుర్తించారు.
Cerebral palsy Disease : ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల మంది సెరిబ్రల్ పాల్సీ బాధితులు..భారత్లో 25లక్షల మంది
March 2, 2022 / 04:58 PM ISTమైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతి తరువాత సెరిబ్రల్ పాల్సీ వ్యాధి గురించి మరోసారి చర్చ నడుస్తోంది.సెరిబ్రల్ పాల్సీ అంటే ఏమిటి? నిపుణులు ఏం చెబుతున్నారంట
Delhi Police Arrest: ఎయిర్పోర్ట్ల్లో వందల మందిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
January 3, 2022 / 02:52 PM ISTదేశంలోని వివిధ నగరాల్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికులను మోసగిస్తోన్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.