Home » victims
యాసిడ్ దాడిలో 90 శాతం గాయాలైనా ఆత్మవిశ్వాసంతో ఆమె కోలుకుంది. తనలాగ దాడికి గురైన వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. షాహీన్ మాలిక్ స్ఫూర్తివంతమైన కథనం చదవండి.
ఒక మాట... అట... అంటూ షికారు చేస్తుంది. అదే రూమర్.. అంతే ఇక విధ్వంసం సృష్టిస్తుంది. బంధాల్ని తెంచేస్తుంది. వాటి బారిన పడిన వారు త్వరగా కోలుకోరు. అయితే వాటికి చెక్ పెట్టడానికి కొన్ని మార్గాలున్నాయి.
వర్షాకాలం మొదలైతే పురాతన భవనాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే. బ్రెజిల్లో శిథిలావస్థకు చేరిన ఓ అపార్ట్మెంట్ భారీ వర్షాలకు కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ ఘోరప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ ప్రత్యేక రిలీఫ్ ఇవ్వనున్న
ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా నిలిచేందుకు ఎల్ఐసీ ముందుకు వచ్చింది. వారికి ఆర్ధికంగా ఉపశమనం కలిగించేందుకు సెటిల్మెంట్ క్లెయిమ్లను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొన్ని సడలింపులను ప్రకటించింది.
మాండౌస్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించింది. అయితే, ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కారణంగా నష్టపోయిన బాధిుతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఆర్టికల్ 161ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారాల మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తమకు క్షమాభిక్ష ప్�
ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో పదిహేను మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. మృతుడు, క్షతగాత్రుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడిని దామోదర రాకేష్ (18)గా గుర్తించారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతి తరువాత సెరిబ్రల్ పాల్సీ వ్యాధి గురించి మరోసారి చర్చ నడుస్తోంది.సెరిబ్రల్ పాల్సీ అంటే ఏమిటి? నిపుణులు ఏం చెబుతున్నారంట
దేశంలోని వివిధ నగరాల్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికులను మోసగిస్తోన్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.