Home » victims
దిశ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని నిందితులను ఎన్ కౌంటర్ చేసి.. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేశారని యావత్ దేశం కీర్తిస్తోంది. దీంతో అత్యాచార బాధిత కుటుంబాలు తమకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేపిస్టులెవరైనా రేపిస్టుల
కర్ణాటకలో ఓ టెలీమార్కెటింగ్ ఫ్రొఫెషనల్ ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. లాటరీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేశాడు. లక్కీ డ్రా కింద మెబైల్ ఫోన్స్,వాషింగ్ మిషన్ గిఫ్ట్ లు,ఫ్రిడ్జ్ లు అంటూ ఆశ చూపించి చివరికి కూరగాయలు కోసుకునే చాకు�
ట్రిపుల్ తలాఖ్ బాధితులకు ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరైతే మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుని ముందు భార్యను హింసిస్తుంటారో వారిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ర
కర్ణాటక రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. ఇప్పుడిప్పుడే వరద కష్టాల నుంచి కోలుకుంటున్నారు. ఇల్లు కూలిపోయినవారు..వాటిని నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బాధితుల కోసం తమ వంతు సహాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో శివమొ�