victims

    కృష్ణా జిల్లాలో కిడ్నీ మహమ్మారి.. మృత్యువుతో పోరాడుతున్న బాధితులు

    December 13, 2020 / 06:48 PM IST

    Kidney epidemic in Krishna : బతికినంత కాలం ఆ రోగం వాళ్లకు నరకం చూపిస్తోంది. ఏమైందో ఏమో… ఎవరికీ తెలియదు. ఏమైందని అడిగితే మాత్రం కిడ్నీలు పాడయ్యాయంటారు. కారణం ఏమిటీ అంటే ఒకటే సమాధానం… అదే తెలియదు…. ఈ జబ్బుకు వయసుతో పని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద�

    ఏపీలో 8 లక్షలకుపైగా కోలుకున్న కరోనా బాధితులు

    November 4, 2020 / 01:06 AM IST

    corona victims recover : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 8 లక్షలు దాటింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 84,534 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,849 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాత�

    అమానుషం : చెత్త ట్రాక్టర్ లో కరోనా బాధితుల తరలింపు

    August 23, 2020 / 05:18 PM IST

    కరోనాపై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొందరి తీరు మారడం లేదు. ఇంకా కరోనా బాధితుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. సిద్ధిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇలాంటి అమానుష ఘటన చోటుచేసుకుంది. మున్సిపాలిటీలో పని చేసే 9 మంది �

    భలే దొంగలు : Bunty and Babli స్టైల్లో దొంగతనం..చివరకు

    July 18, 2020 / 10:51 AM IST

    బాలీవుడ్ హిట్ మూవీ Bunty and Babli మూవీ గుర్తుండే ఉంటుంది కదా..అందులో హీరో, హీరోయిన్లు కలిసి ప్రజలను బోల్తా కొట్టిస్తూ…దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ సినిమాలాగా కొంతమంది చోరీలు చేస్తున్నారు. ఇదే తరహాలో…చోరీలు చేస్తూ..పోలీసులకు దొరికిపోతున్నారు. ఇల�

    కరోనా బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి 35 ఎకరాల భూమి

    July 3, 2020 / 07:07 PM IST

    కరోనా వైరస్ బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి అధికారులు ఏకంగా 35 ఎకరాల భూమిని కేటాయించారు. కర్ణాటకలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలకు స్థానిక శ్మశానవాటికల్లో అంత్యక్రియలు నిర్వహించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. �

    అమానుషం, కరోనా మృతదేహాలను విసిరి పారేశారు

    July 1, 2020 / 11:42 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి మనిషి ప్రాణాలనే కాదు మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. మనిషిని హృదయం లేని రాయిలా కరోనా మార్చేసింది. కర్నాటక రాష్ట్రం బళ్లారిలో దారుణం జరిగింది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను గోతుల్లోకి విసిరి పారేసిన వైనం ఆవ

    మీ వాళ్లు చనిపోయారు.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొంటున్నారు

    April 25, 2020 / 06:56 AM IST

    కరోనా బాధిత మృతులు అనాథ శవాలుగా మారారు. కరోనా మృతదేహాల విషయంలో వారి బంధువులు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దహన సంస్కారాలకే కాదు, కనీసం చివరి చూపు కోసం కూడా రావడం లేదు. అనాథ శవాల మాదిరిగా ఆస్పత్రిల్లోనే వదిలేసి వెళ్తున్నారు. హైద�

    కరోనా వైరస్ 12 రకాల లక్షణాలివే…

    April 23, 2020 / 05:48 AM IST

    దగ్గు, జలుబు, జ్వరమే కాదు..గొంతునొప్పి కూడా కరోనా లక్షణమేనా ? విరోచనాలు, తలనొప్పి, వికారం వచ్చినా..అదేనేమో...ఇలాంటి..అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

    భోపాల్ గ్యాస్ బాధితులు కరోనాకు బలైపోతున్నారు

    April 21, 2020 / 03:06 PM IST

    వేలాది మంది ప్రాణాలు తీసిన 1984 భోపాల్ గ్యాస్ విషాదం…ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్

    ప్రపంచవ్యాప్తంగా కాటేస్తున్న కరోనా…లక్ష దాటిన మృతుల సంఖ్య…16 లక్షలకుపైగా బాధితులు

    April 10, 2020 / 05:19 PM IST

    కరోనా భూతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 260మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 16లక్షల 40వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

10TV Telugu News