Home » victims
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఆ మొక్కను ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మొక్కల్లో ఇదొకటి. ఆ మొక్క ఆకులు ముట్టుకుంటే..
క్రెడిట్ కార్డుల నుంచి లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా..హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి మోసం ఒకటి జరిగింది. క్రెడిట్ కార్డుల నుంచి రూ. 5.50 లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తులసిబాబు అనే వ్యక్తి సిమ్ కార్డును బ్లాక్ చేయించి..కొత్త సిమ్ క�
ఏపీలో మరోసారి కాల్ మనీ సంచలనం సృష్టిస్తోంది. కాల్ మనీ బాధితుల నుంచి నిర్వాహకులు బలవంతంగా భూములు లాక్కోవడం, డబ్బులు తీసుకోవడం, అధిక వడ్డీని వసూలు చేయడంతో గతంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చివరికి మహిళా బాధితులను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి
Victims for Medical Exams: రేప్ బాధితులు కంప్లైంట్ ఇచ్చాకే మెడికల్ టెస్టుల కోసం రూ.25వేలు చెల్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఖైబర్ మెడికల్ కాలేజీ యూనివర్సిటీ ఈ మేర ఫీజులు ఫిక్స్ చేసి.. వైద్య పరీక్షలకు రూ.25వేలు, ఆటోప్సీ
Araku accident victims : విశాఖపట్నం డముకు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అరకు బస్సు యాక్సిడెంట్ లో గాయపడిన బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లత, కృష్ణవేణికి చికిత్స అందిస�
people Difficulties of Telangana in the Gulf : ఎడారి దేశంలో.. తెలంగాణ వాసుల బతుకులు తడారిపోతున్నాయి. తెలిసి.. తెలిసి కొందరు.. అసలేం తెలియక ఇంకొందరు.. అర్థమయ్యేలోపే అంతా మోసపోతున్నారు. ఇక్కడి నుంచి ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్తున్నారు. తీరా అక్కడికెళ్లాక.. పరిస్థితులన్నీ తలకి�
Corona new strain cases reaching 73 in India : కరోనా నుంచి కోలుకోకముందే భారత్ ను కరోనా కొత్త స్ట్రెయిన్ వణికిస్తోంది. భారత్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 73కు చేరింది. యూకే నుంచి వచ్చిన బాధితుల్లో కొత్త స్ట్రె�
Another online scam in Nizamabad district : నిజామాబాద్ జిల్లాలో మరో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి.. దాదాపు రూ.30 కోట్లతో పరారయ్యారు కొందరు వ్యక్తులు. చిట్టోజి రాజేష్, తాటి గంగయ్య, వెంకటేష్, పుప్పాల శ్ర�
Krishnarampally project’s victims protest for Compensation in Nalgonda : నల్గొండ జిల్లా మర్రిపాడు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణారాంపల్లిలో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చేవరకూ కృష్ణారాంపల్లి ప్రాజెక్టు పనులు జరగనివ్వమని 300 మంది నిర్వాసితులు భీష