Home » Video Conference
కులు,మనాలీ,ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతున్న ఫొటోలు ఇటీవల బయటికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై దీనిపై స్పందించారు.
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జిల్లా స్థాయి పర్యటనను వెళ్లనున్నారు.
CM జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..కోవిడ్ జీరోస్థాయికి చేరుతుందని ఎప్పటికీ అనుకోవద్దని..ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్ను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఏపీ�
ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామ సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాల్లో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చారని..ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యం పనిచేస్తున్నారని అన్నార
SEC Nimmagadda Ramesh Focus on AP Panchayat Elections : ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ దూకుడు మీదున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ స్పెషల్ ఫోకసే పెట్టారు. మరి నిమ్మగడ్డ తీసుక
Officers and employees are absent for SEC Nimmagadda video conference : ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులు, ఉద్యోగుల తీరుపై సీరియస్ గా ఉన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ అ�
SEC Nimmagadda ramesh conduct video conference : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం అయింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు హాజరుకాలేదు. అలాగే పలు జిల్లాల అధి�
PM Modi శుక్రవారం(జనవరి-22,2021) మధ్యాహ్నాం 1:15గంటలకు ప్రధాని మోడీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలోని వ్యాక్సిన్ లబ్దిదారులతో మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడనున్న మోడీ.. వారి అనుభవాలను అడిగి తెలుసుకోన్నారు. ఈ విషయాన్ని మోడీ ట్వీట్
Modi meet with CM’s: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీటింగ్ లో పాల్గొననున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంపై డిటైల్గా చర్చించనున్నారు. కరోనా టీకా సప్లై వి
woman Durga talks to PM Modi in a video conference : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద విశాఖపట్నం గాజువాకలో దుర్గ దంపతులు నిర్మించుకున్న ఇల్లు.. ప్రధాని మోడీ దృష్టికి ఆకర్షించింది. పది మంది మెచ్చుకునేలా ఆమె నిర్మించుకున్న ఇల్లు దేశానికి ఆదర్శంగా.. రాష్ట్రానికి గర్వకారణం