Home » Video Conference
లాక్ డౌన్ కొనసాగించాలా ? వద్దా ? ఒకవేళ ఎత్తివేస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ ఏ ప్రాంతాల్లో నిబంధనలను సడలించాలి ? తదితర అంశాలపై భారత ప్రధాన మంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయాలు చెప్పనున్నారు.
కరోనా వైరస్ వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటీకీ. ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీపడొద్దని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై శనివారం ఆయన ఢిల్లీ నుండి వివి�
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వీడడం లేదు. లక్ష మంది దాక చనిపోతున్నారు. భారతదేశంపై కూడా ఈ రాకాసి కమ్మేసింది. 200 మంది దాక చనిపోయారు. దీంతో ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ఈ గడువు 2020, ఏప్రిల్
లాక్ డౌన్ ను మరో రెండు వారాలు కొనసాగించాలని భారత ప్రధాన మంత్రి మోడీని..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. రైతులు, అనుబంధ రంగాలకు లాక్ డౌన్ లో సడలింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని..కేంద్రం ఆదుకోవాలని
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం దేశంలోని రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీట్ అయ్యారు. ఇందులో భాగంగా కాటన్ టవల్ ను మాస్క్ లా ధరించి చర్చలో పాల్గొన్నారు. దేశంలోని 7వేల 400మందికి ఇన్ఫెక్షన్ సోకిన కరోనా 239మందిని పొట్టనబ�
రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏప్రిల్-11న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభానికి సంబంధించిన రిలీఫ్ వర్క్ గురించి పీసీసీ చీఫ్ లతో సోనియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. కరోనాపై �
ఏపీలో కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి ఏపీ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. వైరస్ బారిన పడిన వారికి తగిన చికిత్సలు అందిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం జగన్ వివరించారు. 2020, ఏప్రిల్ 02వ తేదీ గు�
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. ఇంతలో మర్కజ్ నిజాముద్దీన్ ఘటన దేశవ్యాప్తంగా కలక�
కరోనా సంక్షోభంతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా దెబ్బకు విలవిలాడిపోతున్న ట్రేడర్లు, కంపెనీలతో పాటు ఆర్థికపరమైన చెల్లింపుల గడువుతేదీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మ�
కరోనా కట్టడికి కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంది. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో పాల్గొన్న సీఎం కేసీఆర్ కరోనా నివారణకు సంబంధించి పలు సూచనలు చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర