Video Conference

    కరోనాపై పోరాటానికి…సార్క్ దేశాలకు 74కోట్లు ప్రకటించిన మోడీ

    March 15, 2020 / 02:13 PM IST

    కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజినల్ కో-ఆపరేషన్ (SAARC) సభ్యుల కోసం ఉమ్మడి స్వచ్ఛంద అత్యవసర నిధిని ఏర్పాటు చేయడానికి ఆదివారం(మార్చి-15,2020)10 మిలియన్ల డాలర్లను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆఫర్ చేశారు. ప్రపంచ దౌ

    బ్యాలెట్ పేపర్లతో స్థానిక సంస్థల ఎన్నికలు 

    March 6, 2020 / 12:18 PM IST

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    భూములు సంతోషంగా ఇవ్వాలి..అవసరమైతే రూపాయి ఎక్కువిచ్చి తీసుకోండి: సీఎం జగన్

    February 26, 2020 / 08:17 AM IST

    భూ సేకరణ చేసే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. భూ యజమానిని సంతోష పెట్టి భూమి  తీసుకోవాలే గానీ వారిని బాధ పెట్టి భూమిని తీసుకోవద్దనీ..అవసరమైతే భూమి గలవారికి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలని సూచించారు

    ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సాయం

    November 26, 2019 / 03:20 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.

    మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి : నాగిరెడ్డి

    October 29, 2019 / 03:31 PM IST

    అక్టోబర్ 31, 2019 హైకోర్టులో తీర్పు తర్వాత ఎప్పుడైనా ఎన్నికలుండే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.

    100 శాతం బస్సులు నడపాలి : కలెక్టర్లు,ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ

    October 21, 2019 / 10:42 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ క్రమంలో కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు కలుగకుండా ప్రభుత్వం ప్రైవేటు కార్మికులతో బస్సు సర్వీసులను నడి

    బీజేపీ పాలిత సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్

    September 21, 2019 / 10:17 AM IST

    బీజేపీ పాలిత  రాష్ట్రాల సీఎంలతో  కేంద్ర  హోం మంత్రి అమిత్ షా శనివారం  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ  పరిస్ధితులను,  అభివృధ్ది పనులను  సీఎంలను  అడిగి తెలుసుకున్నారు. దీనికి సీఎం లు… పార్టీ చాలా పటిష్టం�

    ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

    April 24, 2019 / 05:24 AM IST

    ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఎన్నికల కమిషన్ అధికారులు, డీజీపీ పాల్గొనడం గమనార్హం. అమరావతిలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇంకా ప్రిన్స్‌పాల్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు క

    ఎన్నికలు 2019  : అధికారులు..బీ రెడీ – ద్వివేదీ

    March 9, 2019 / 03:45 PM IST

    లోక్ సభ, శాసనసభల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల సీఈవోలు అలర్ట్ అయ్యారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు బిజీ బిజీ అయిపోయారు. లోక్ సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్ష

    పరీక్షలంటే భయపడొద్దు : సవాల్‌ని ఫేస్ చేయాలి

    January 29, 2019 / 09:19 AM IST

    ఢిల్లీ : విద్యార్థులు పరీక్షలంటే భయపడకూడదనీ..జీవితమనే సవాల్ ను ఎదుర్కొనేలా విద్యార్ధులు సిద్ధంగా ఉండాలని మోడీ మోటివేషన్ స్పీచ్ తో పిలుపునిచ్చారు. 24 రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులతో వీడియో క

10TV Telugu News