Video Conference

    కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం : ప్రధాని మోడీ

    December 31, 2020 / 02:01 PM IST

    Corona vaccination to begin in new year : ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని మోడీ తెలిపారు. కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి వీడియో కాన్ఫరె�

    ఏలూరులో కేంద్ర బృందాలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌…శాంపిల్స్‌ నివేదికపై ఆరా

    December 9, 2020 / 06:26 PM IST

    CM Jagan video conference with central teams in Eluru : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో.. ఎలా కట్టడి చేయాలా అనే విషంపై ఏపీ సర్కార్ దృష్టిపెట్టింది. అయితే.. వ్యాధికి అసలు కారణం తెలవకపోవడం చిక్కుముడిగా మారింది. ఇక ఏపీ సీఎం జగన్ ఏలూరు పరిస్థితిపై సమీ�

    ప్రతి ఇంట్లో కరోనా, ధైర్యమే మందు – ఈటెల

    September 7, 2020 / 05:50 AM IST

    ప్రతి ఇంట్లోకి కరోనా వైరస్ వచ్చిందని, ఈ వైరస్ ను జయించాలంటే..ధైర్యమే ఒక్కటే మందు అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఆరు నెలల కాలంలో కరోనాకి చంపే శక్తి లేదని, ఎందుకంటే..99 శాతం మంది కోలుకుని బయటపడుతున్నారని తెలిప�

    సింగం స్టైల్ వద్దు…యువ IPSలతో మోడీ

    September 4, 2020 / 07:11 PM IST

    హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం జరిగిన ‘దీక్షాంత్  పరేడ్ ఈవెంట్’ లో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రొబిషినరీ పిరియడ్‌లో ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లను ఉద్�

    వరద బాధిత కుటుంబాలకు ఒక్కొంటికి రూ. 2 వేలు, సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

    August 18, 2020 / 12:26 PM IST

    వరద ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని, మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని, ఖర్చు విషయంలో వెనుకాడ వద్దన్నారు సీఎం జగ�

    10 రాష్ట్రాల్లో కరోనాను కట్టడి చేస్తే, కోవిడ్‌ని భారత్‌ జయించినట్లే

    August 11, 2020 / 05:52 PM IST

    కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మంగళవారం(ఆగస్టు-11,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్‌లాక్‌3 ఆంక్షల సడలింపు తర్వాత నేడు ఈ సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్,

    ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశ కోల్పోరాదు : సుందర్ పిచాయ్

    June 8, 2020 / 08:16 PM IST

    ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశను కోల్పోరాదని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. టెక్నికల్ అంశాలు మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు..కానీ మీలో ఉండే ఆశను నీరుగార్చకుండా ఉంటే అది తదుపరి సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తుందని, అది తమ కల

    మోడీ ఎదురుగానే కేంద్రం తీరుపై మమత ఫైర్

    May 11, 2020 / 11:56 AM IST

    దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటన చేసిన తర్వాత ఇవాళ(మే-11,2020)మధ్యాహ్నం 5వసారి రాష్ట్రాల,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమలు,ఆంక్షల సడలిం�

    ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా…10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలి

    April 28, 2020 / 02:36 PM IST

    కరోనావైరస్ సంక్షోభం మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించలేకపోవడంతో….ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా 10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని ఢిల్లీ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా అన

    Covid-19తో పోరాటంలో సీఎంలకు పీఎం మెసేజ్‌

    April 27, 2020 / 12:33 PM IST

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో నాలుగో సారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. జాతీయ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను 3వ తేదీ వరకూ ఉంచాలా..

10TV Telugu News