Home » Vijay Devarakonda
అనసూయ(Anasuya), విజయ్ దేవరకొండ మధ్య అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమా నుంచి వివాదం కొనసాగుతోంది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలకాలనుకుందేమో అనసూయ.
అనసూయ మాత్రం అప్పుడప్పుడు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా విజయ్ దేవరకొండ మీద కామెంట్స్, సైటైర్లు వేస్తోంది. దీంతో విజయ్ అభిమానులు ఫైర్ అయి అనసూయపై ట్రోలింగ్ చేస్తారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ వ
తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన మేము ఫేమస్ సినిమా ఇప్పటికే 5 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ప్రాఫిట్ జోన్ లో ఉంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సుమంత్ ప్రభాస్. దీంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుమంత్.
షూటింగ్ గ్యాప్ లో విజయ్, సమంత టర్కీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. తాజాగా సమంత.. విజయ్ దేవరకొండని ఉద్దేశించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.
ఇప్పటికే ఖుషి సినిమా కశ్మీర్, కేరళ, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకోవడానికి వెళ్లారు చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ, సమంతలపై ఒక సాంగ్, కొన్ని సన్నివేశాలను టర్కీలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
తాజాగా చిత్రయూనిట్ అన్ని మంచి శకునములే సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నందిని రెడ్డి, ప్రియాంక దత్, స్వప్న దత్.. చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో సమంత, విజయ్ దేవరకొండ సినిమాతో పాటు, క్రికెట్ గురించి పలు ఆసక్తికర అంశాలు మాట్లాడారు. వాళ్ళ లైఫ్ లో క్రికెట్ ఎలా భాగమైందో తెలిపారు. ఈ నేపథ్యంలో సమంత తన ఫేవరేట్ క్రికెటర్స్ గురించి మాట్లాడింది.
విరాట్ జీవితం నుంచి తాను స్పూర్తి పొందానని చెబుతోంది హీరోయిన్ సమంత. విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 71వ సెంచరీ సాధించినప్పుడు ఏడ్చానని చెప్పింది.
ఈ సాంగ్ నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే.. అని సాగుతుంది. ప్రతి చరణంలోను నాలుగు లైన్ ఉంటే ప్రతి లైన్ ను కూడా మణిరత్నం సినిమా పేరు వచ్చేలా రాశారు. మణిరత్నం తీసిన తెలుగు, తమిళ సినిమాల టైటిల్స్ తో ఈ పాటను రాశాడు డైరెక్టర్ శివ నిర్వాణ. పాట విన్నాక అం�
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన కెరీర్ లోని 12వ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.