Home » Village
లంకేయులు ఈ కొబ్బరి కల్లును డార్క్ రమ్ గా పిలుస్తారు. అక్కడి ప్రభుత్వానికి ఇదొక అదాయ వనరుగా మారటంతో ప్రభుత్వమే కల్లు తయారీని ప్రోత్సహిస్తుంది.
ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్ల కోసం ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ సెంటర్లలో ఒకటి. అథ్లెట్లు సరదాగా కాసేపు సమయాన్ని గడపే ప్లేసులు స్వర్గంలో ఉన్నామా? అనేలా ఉన్నాయి. నిర్వాహక కమిటీ ఒలింపిక్స్లో పాల్గొనే అథ్ల
తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన తుర్కపల్లి మండలం వాసాలమర్రికి జూన్ 22వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు.
ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందాలని తపన పడి..12 ఏళ్లుగా 10 వేలకు పైగా మొక్కలు నాటిన హరిత ప్రేమికుడు హరదయాళ్ సింగ్ ప్రాణవాయువు అందక మృతి చెందారు. పంజాబ్ కు చెందిన 67 ఏళ్ల హరదయాళ్ సింగ్ కరోనాతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు.
కరోనా ఉద్ధృతి వేళ ఉత్తర్ప్రదేశ్లోని ఓ గ్రామంలో శానిటైజేషన్ పనుల్లో ప్రముఖ నటుడు, గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ స్వయంగా పాల్గొన్నారు.
కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చా ? తిప్పతీగతో కరోనా మెలికలు తిరగాల్సిందేనా ? అలా కంట్లో వేయగానే..వైరస్ ఖతం అవుతుందా ?
Blocked The Ambulance : కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు అని తెలిసినా..భయంతో వారిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. కరోనా సోకిందంటూ..నడి రోడ్డుపైనే వారిని వదిలేస్తున్న ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. కరోనా భయంతో గ్రామాల్లో కొందరు విచక్షణ కోల్
ఎక్కడైనా జాగా కబ్జా చెయ్యడం చూసి ఉంటాం.. పొలం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చూసి ఉంటాం.. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి ఏకంగా ఆదివాసీల గ్రామాన్ని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నిర్
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. బాలుడిని దుండగులు దారుణంగా హతమార్చి గ్రామ శివారులోని జొన్న తోటలో పడేశారు. మండలంలోని చీగలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్ కొడుకు వెంకటాచలపతి నిన్న(ఏ�
Goa Village : అవును మీరు చదువుతున్నది నిజమే. 11 నెలల పాటు ఆ గ్రామం నీటిలోనే ఉండనుంది వేసవిలో మాత్రమే పైకి తేలుతుంది. ఇలాంటి ప్రదేశాన్ని చూసేందుకు పర్యాటకులు, గ్రామస్తులు పోటెత్తుతుంటారు. తేలిన సందర్భంలో దీనిని చూడటానికి రెండు కళ్లు చాలవని, అందమైన దృశ