Home » Villagers
ఉత్తరప్రదేశ్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. యూపీ సిద్ధార్థ్నగర్ జిల్లాలోని ఓ పీహెచ్సీలో కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ జరిగిపోయింది. రెండో డోసుకు వచ్చిన వారికి తొలి డోసులో వేసిన వ్యాక్సిన్ కాకుండా వేరేదిచ్చారు. ఈ ఘటన
ఉత్తరప్రదేశ్ లో ఓ గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ జరిగిపోయింది.
కొవిడ్-19 లాంటి మహమ్మారిని జయించడానికి ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. కొన్ని రాష్ట్రాల్లో కొరత కారణంగా వ్యాక్సిన్ కోసం చూస్తున్న వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి.
Blocked The Ambulance : కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు అని తెలిసినా..భయంతో వారిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. కరోనా సోకిందంటూ..నడి రోడ్డుపైనే వారిని వదిలేస్తున్న ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. కరోనా భయంతో గ్రామాల్లో కొందరు విచక్షణ కోల్
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడటం కంటే తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని ఆ గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అంతే, ఊరంతా ఒక్కటయ్యారు. పలుగు, పార పట్టారు. అధ్వానంగా ఉన్న రోడ్డుకి రిపేరు చేశారు. రాళ్లు, రెప్పలు తొలగించారు. గుంతలు పూడ్చారు.
ప్రముఖ కన్నడ నటుడు, ‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లికి, గ్రామస్తులకి మధ్య గొడవ జరిగింది. దీనికి కారణం భూవివాదం. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. గ్రామస్తులు యశ్ తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
bird flu tension in prakasam district: ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. పామూరు మండలం అయ్యవారి పల్లెలోని దేవాలయం పైనున్న గాలిగోపురం దగ్గర ఆరు పక్షులు చనిపోవడం ఆందోళనకు దారి తీసింది. పక్షులు బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయి ఉంటాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస�
Pulla village : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. నెల రోజుల క్రితం ఏలూరులో వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా భీమడోలు, పూళ్ల.. పరిసర గ్రామాల ప్రజలను వణికిస
Rajasthan: రాజస్థాన్లోని ఝాల్వాడా జిల్లాలో రత్లాయీలో కొత్తగా నిర్మించనున్న దేవనారాయణ్ ఆలయానికి శంకుస్థాపనలో అరుదైన దృశ్యం కనుపించింది. దేవాయలం భూమి పూజ సందర్భంగా తీసిన పునాదులలో గ్రామస్తులు 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి పోశారు. పునాదుల్లో
Tigers roaming around Villages : గ్రామాల్లోకి పులల సంచారం.. అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పోడు భూముల్లో పెద్ద పులులు తిరగడంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పశువులు, మనుషులపై దాడి చేయడంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు, గిరిజనులు బిక్కుమంటూ ఇళ్లల్�