Home » Villagers
mla Annamreddy Adeep Raj: ఆ గ్రామానికి వెళ్లనని స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు. విశాఖ జిల్లా పరవాడ మండలంలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ దేశంలోనే అతి పెద్ద ఫార్మా సిటీగా గుర్తింపు పొందింది. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోకి ఈ ఫార్మా సిటీ వస్తుంది. దీనికి ఆ�
ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లు కావాలి. ఓట్ల కోసం కొండలు..గుట్టలు..కాలువలు..వాగులువంకలు దాటి మరీ వెళ్లి మారుమూల గ్రామాలకు వెళ్లి మరీ ఓట్లు అడుగుతారు. ఎన్నికలు అయిపోయాక తిరిగి ఆ ప్రజలవైపు కన్నెత్తి కూడా చూడరు. నన్ను గెలిపిస్తే మీ కనీస
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. మనుషుల్లో బంధాలు, అనుబంధాలను మాయం చేసింది. మానవత్వాన్ని చంపేసింది. ఇప్పుడు ఘర్షణలకు, దాడులకు దారితీస్తోంది. మనుషుల మధ్య విద్వేషాలు పెంచుతోంది. పగ, ప
గ్రామస్తులను శాంతింపచేయడానికి, గోవా సర్కార్… ఐఐటి క్యాంపస్ కోసం ఉంచిన భూమిని ఆలయానికి మళ్లించింది. క్యాంపస్కు గులేలిలో భూమిని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జూలైలో ప్రకటించింది. -ఐఐటి ప్రస్తుతం దక్షిణ గోవాలోని ఫార్మాగుడి గ్రామంలోని గోవా
ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం ఫ్లైవోర్ బ్రిడ్జీ దగ్గర ఉద్రిక్తత చోటు చేైసుకుంది. కరోనాతో చనిపోయిన వారిని క్రిస్టియన్ పాలెం స్మశాన వాటికలో ఖననం చేసి వెళ్తున్న అంబులెన్స్ ను స్థానికులు అడ్డుకున్నారు. మూడు అడుగుల లోతులోనే మృత దేహాలను ఖనన�
ప్రకాశం జిల్లా యరజర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలకు గ్రామస్తులు అంగీకరించ లేదు. మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురాకుండా స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు నచ్చజెప్పినా వినకపోవడంతో గ్రామంలో భార�
ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో కర్నూలు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. గర్భంతో ఉన్న ఓ మహిళ మృతి చెందగా, ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. గర్భిణిని పూడిస్తే
విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ ప్రజలు ధర్నా చేపట్టారు. తమ గ్రామంలో కంపెనీ ఉన్నా ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్ ఆర్ వెంకటాపురంలోనే ఉంద�
ప్రాణాలను పణంగా పట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కరోనాపై పోరాటంలో వారు కీలక పాత్ర
విశాఖ ఎల్జి పాలిమర్స్ కంపెనీ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కంపెనీ మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కంపెనీ మెయిన్ గేటు ముందు ధర్నా చేపట్టడంతో… పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వి వాంట్ జస్టిస్..న్యా