Home » Villagers
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి
దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరీంనగర్లో కరోనా వైరస్ అక్కడి స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారంలో ఓ విషాదం చోటుచేసుకుంది. కొసరి రాజవ్వ అనే 55 ఏళ్ల మహిళ అ�
తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని కోల్పోయిన ఆ యువతీ యువకుల పెళ్లికి గ్రామస్థులే పెద్దలయ్యారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన సీమ మాసన్న-మణెమ్మ దంపతులకు లావణ్యతోపాటు చిన్న కూతురు ఉండేది. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పుల�
అయోధ్యలోని రామజన్మభూమి ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో రామ విగ్రహం, మ్యూజియం నిర్మాణ ప్రణాళిక కోసం 86 హెక్టార్ల స్థలం కావాలంటూ అయోధ్య జిల్లా యంత్రాంగం నెలక్రితమే ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన జారీతో ఆయా ప్రాంతాల్లోని భూముల యజమానుల�
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలు గ్రామంలో చేతబడి కలకలం రేపింది. చేతబడి భయంతో గ్రామస్తులు మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గుడుపుతున్నారు.
హాజీపూర్ గ్రామం సంతోషంలో మునిగితేలుతోంది. పది నెలలుగా అనంతరం వెలువడిన తీర్పుపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వరుస హత్య కేసుల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష విధిస్తున్నట్లు నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు విధించి
ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లాలో గిరిజన యువకుడిని 15 కిలో మీటర్లు డోలిలో మోసుకెళ్తూ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టును హత్య చేశారు. జంతురాయి గ్రామస్తులు రాళ్లతో కొట్టి మావోయిస్టును చంపేశారు. మృతుడిని గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి హత్యను నిరసిస్తూ అతడి బంధువులు, గ్రామస్తులు.. మరో వ్యక్తి ఇంటిపై దాడి
హాజీపూర్ బాధిత కుటుంబాలు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు గవర్నర్ ను కోరారు. శ్రీనివాస్ ర�