Villages

    YS బాటలో జగన్ : ఫిబ్రవరి 01 నుంచి గ్రామాల పర్యటన

    January 24, 2020 / 11:17 AM IST

    అవినీతిని సహించేది లేదు..అధికారులు, ఎమ్మెల్యేలు గ్రామాల బాట పట్టాలి..రచ్చబండ ద్వారా తన జిల్లాల పర్యటలను ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తాను..అని చెప్పిన సీఎం జగన్..అన్న మాట ప్రకారం గ్రామాల్లో పర్యటించేందుకు రెడీ అయిపోయారు. గతంలో సీఎంగా ఉన్న దివంగ�

    జనవరి 1 నుంచి ఫ్లయింగ్ స్వ్కాడ్స్ : అధికారులకు, ఎమ్మెల్యేలకు పరీక్ష

    December 22, 2019 / 09:57 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పరిశీలన కోసం 2020 జనవరి 1 నుంచి గ్రామాల్లో ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ

    వైఎస్ఆర్ నవశకం: రేపటి నుంచే ప్రారంభం.. ప్రతి పథకం మీ గడపకే!

    November 19, 2019 / 03:20 AM IST

    వైఎస్ఆర్ నవశకం కార్యక్రమాన్ని రేపటి(20 నవంబర్ 2019) నుంచి ప్రారంభిస్తుంది ప్రభుత్వం. ప్రతి ఇంటి గడప వద్దకు పాలన అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్ నవశకం ప్రవేశ పెట్టింది. నవశకం నియమావళిని ఖచ్చితంగా అమలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి�

    కేసీఆర్ ఎఫెక్ట్ : తెలంగాణలో కలపాలని 5 గ్రామాల ప్రజల డిమాండ్

    September 18, 2019 / 05:43 AM IST

    తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చెయ్యాలని మహారాష్ట్రకు చెందిన 5 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాందేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలు సీఎం కేసీఆర్ ని

    30 రోజుల ప్రణాళిక : నేటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం

    September 6, 2019 / 01:46 AM IST

    తెలంగాణ ప్రభుత్వం పతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం ఇవాళ మొదలుకానుంది. 30 రోజులపాటు గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి కార్యచరణ రూపొందించనున్నారు.

    జగన్ సంచలన నిర్ణయం : ఏపీ గ్రామాల్లో మహిళా పోలీసులు

    August 30, 2019 / 12:43 PM IST

    మద్య నిషేధం అమలు దిశగా ఏపీలో కీలక అడుగులు పడుతున్నాయి. ఏపీలో మద్య నిషేధంపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోందన్నారు. అక్టోబర్ నుంచి 20 శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తామన�

    భయపెడుతున్న‘వెదురు పూలు’ : ఆందోళనలో గ్రామస్థులు 

    May 14, 2019 / 04:24 AM IST

    ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా పరిసర ప్రాంతాలల్లోని అటవీప్రాంతమంతటా ‘వెదురు పూత’ వెల్లి విరిసింది. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం..మరోవైపు ప్రమాదాలకు సంకేతమని భావిస్తు ఆందోళన పడుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సం�

    ఫొని బీభత్సం…గ్రామాలను ముంచెత్తిన సముద్రపు నీరు

    May 3, 2019 / 07:11 AM IST

    ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది ఫొని తుఫాన్. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. సముద్రంంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి.ఈదురుగాలుల బీభత్సంతో ఒడిషా రాజధాని భువనేశ్వర్ ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల పోలీ�

    మళ్లీ అలా మాట్లాడవద్దు : మేనకాగాంధీకి ఈసీ వార్నింగ్

    April 29, 2019 / 12:19 PM IST

    కేంద్ర మంత్రి మేన‌కా గాంధీకి సోమవారం(ఏప్రిల్-29,2019) ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది.తమ పార్టీకి ఓటర్లు ఓటు వేసే విధానం ద్వారా  గ్రామాల‌ను ఏ,బీ,సీ,డీ కేట‌గిరీలు విభ‌జించి అభివృద్ధి ప‌నులు చేప‌డుతామ‌ని ఏప్రిల్-14,2019న ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్

    లైట్స్ వేయవద్దంటు బీఎస్ఎఫ్ హెచ్చరికలు : చీకట్లో గుజరాత్ గ్రామాలు

    March 4, 2019 / 09:55 AM IST

    భారత్-పాక్ సరిహద్దు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నారు. పుల్వామా ఉగ్ర దాడి, పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల అనంతరం ఏర్పడిన  ఉద్రిక్తత పరిస్థితులతో గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో అంధకారం నెలకొంది.

10TV Telugu News