Home » Villages
భారత సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడి నుండి ఏ గుండు దూసుకొస్తుందో..ఏ మోర్టార్ ఇంటిపై పడుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఎన్నో గ్రామాల్లో నెలకొంది. జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతోంది.
పెళ్లి చేసుకుంటారు కానీ..రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోరు. ఆఫీసుల చుట్టూ ఎవరు తిరుగుతారు. టైం వేస్ట్ అని అనుకుంటుంటారు. ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, చైతన్యం కూడా లేకపోతుండడంతో వివాహ రిజిస్ట్రేషన్లు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయ�
హైదరాబాద్ : నగర పరిధిలో షీటీమ్స్ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. బాలికలు, మహిళలు..బాధితుల కోసం షీటీమ్స్ పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో జరుగుత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చలి తగ్గుముఖం పట్టడం లేదు. పగటి వేళ్లలో ఎండగా ఉన్నా..రాత్రి వేళల్లో మాత్రం చలి దంచికొడుతోంది. మరో వారం రోజుల పాటు చలి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తం�
హైదరాబాద్ : లక్ష గ్రామాలు ఇక డిజిటల్ విలేజేస్గా తయారు కానున్నాయి. ఈ గ్రామాలను త్వరలోనే డిజిటల్గా మార్చివేస్తామని ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్లో తాత్కాలిక బడ్జెట్ని ప్రవే�
ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో రెండోదశ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మం జిల్లాలో 168, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 142 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మేజర్ గ్రామ పంచాయతీలలో కోటి రూపాయలు నుండి రెండు కోట్ల రూపాయలు వరకు అభ్య�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల నియోజక వర్గములో గ్రామపంచాయతి ఎన్నికల రెండవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా అధికార యంత్రాంగం అన్నీ చర్యలు చేపట్టగా, అందుకు తగ్గట్టుగా పోలీస్ శాఖ కూడా పలు భద్రతా చర్యలు చేపట్టింది. నియోజ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. మూడు దఫాలుగా పోలింగ్ జరుగనుంది. 12వేల 732 గ్రామాలలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి విడతగా జనవరి 21న పోలింగ్ జరుగనుంది. 1
సంక్రాంతి పండుగంటే ముందుగా గుర్తుకొచ్చేది హరిదాసులే
పట్టణీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను చంపేస్తారా? అంటు ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్న వేసింది. పలు జిల్లాల్లో పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 4న విచారణ చేపట్టిన హైకోర్టు మున్సిపాలిటీలను వ�