Home » Villages
chain snatching cases : నిన్న, మొన్నటి వరకు ఎక్కువగా పట్టణాల్లో బైక్ లపై వచ్చి ఒంటరి మహిళల మెడలో గొలుసులు తెంచుకు పోయే చైన్ స్నాచర్స్ ఇప్పడు రూటు మార్చి పల్లెబాట పట్టారు. తాజాగా కృష్ణా జిల్లాలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరిగాయి. పామర్రు లో వైష్ణవాలయం వ�
TELANGANA NEW REVENUE ACT : రెవెన్యూ శాఖ ప్రక్షాళణపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్… గ్రామాల్లో ఆస్తిమార్పిడి విధానంపై అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి ఫోన్ చేసి ఆశ్చర్యపర్చిన ముఖ్యమంత్�
భయపడినట్టే జరిగింది. ఏదైతే జరక్కూడదని అనుకున్నామో అదే జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల్లో ప్రతాపం చూపుతోంది. ఆ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే డబుల్, త్రిబుల్ అవుతున�
స్వతంత్రం వచ్చి 70 ఏండ్లు కావొస్తోంది. అప్పటి నుంచి కరెంటు లేక చీకట్లో మగ్గిన ఆ గ్రామ ప్రజలు ప్రస్తుతం ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత..బల్బు జిగేల్ చూసి ఎంతో ఆనంద పడుతున్నారు. స్విచ్చాన్ చేయడంతో బల్బు వెలుగులతో తమ ఇళ్లు ఉండడం చూసిన గ
భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మన దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి(community transmission) మొదలైందని ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ (ఐఎంఏ) తెలిసింది. ‘పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగ�
ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఏ వార్త అయితే వినకూడదు అనుకున్నామో ఆ వార్త వినాల్సి వచ్చింది. కరోనా ముప్పు మరింత పెరిగింది. కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి గురించి ఐఎంఏ కీలక ప్రకటన చేసింది. ప్�
తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్. ఇక్కడ ఎంతో మంది నివసిస్తుంటారు. అయితే..ప్రస్తుతం కొంతమంది చలో పల్లెటూరు అంటున్నారు. ఇప్పుడసలు పండుగలు ఏమీ లేదు కదా…ఎందుకు వెళుతున్నారు ? అనుకుంటున్నారు ? కదా ? కరోనా ఫీవర్ తో జనాలు భయపడిపోతున్నారు. బ�
మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మమమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం
మెట్రో నగరాల నుంచి జిల్లా కేంద్రాలకు.. జిల్లా కేంద్రాల నుంచి పట్టణాలకు.. పట్టణాల నుంచి గ్రామాలకు.. కరోనా(కోవిడ్-19) అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షనీయం
సంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లో త్వరలో 100శాతం సంస్కృతం