Home » Villages
సంక్రాంతి సెలవులు స్టార్ట్ అయ్యాయి. జనమంతా పల్లె బాట పడుతున్నారు.
కడప జిల్లా ప్రజలకు వాయుగుండం గండంగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా అతాలకుతలం అవుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది.
ఆ గ్రామాల్లో మద్యం తాగితే రాత్రి అంతా బోనులో ఉండాలి. తెల్లవారాక జరిమానా కట్టాలి. ఆ తరువాత ఊరందరికి వేటమాసంంతో విందు ఇవ్వాలి. లేదంటే గ్రామ బహిష్కరణే అంటున్నారు పెద్దలు.
బరువు తగ్గాలనుకునేవారు పుట్టగొడుగులను రోజు వారి ఆహారంలో భాగం తీసుకోవటం మంచిది. ఇందులో 90శాతం వరకు నీరు ఉంటుంది.
తెలంగాణలో నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు, కుంటలు, చెక్ డ్యామ్లు పొంగి ప్రవహిస్తున్నాయి.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.
కేరళలోని కాసరగాడ్ జిల్లాలోని కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చడంపై అభ్యతరం వ్యక్తం చేస్తూ సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ కి కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి లేఖ రాశారు.
పౌష్టికాహారం వినియోగాన్ని పెంచేలా ప్రతి ఊరిలో ఓ పౌష్టికాహార నిపుణురాలిని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు పౌష్టికాహారంపై పూర
ప్రస్తుత కరోనా కాలంలో గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు దాదాపు మాస్కులను ఉపయోగిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 2023 మార్చి నాటికి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని, ఏ స్పీడ్ కనెక్షన్ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అలాగే అన్ని గ్రామాల్లో సదుపాయాలతో కూడిన డిజిటల్ లైబ్�