Home » Villages
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించకుండానే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అందరికీ కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించా
పనులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గత సంవత్సరం కూడా వేలాది మంది కాలి నడకన సొంత గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీ నెలకొంది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిగ్రీ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ పాస్ అయ్యి గ్రామీణ భారతంపై అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఫెలోషిప్ అవకాశాన్ని ఇస్తోంది ఎస్బీఐ. ప్రతీ ఏటా 'ఎస్�
Tigers roam in joint Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు టెన్షన్ పెడుతున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు.. ఇప్పుడు గ్రామాలపై పడి దాడులు చేస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి పశువులను పొట్టన పెట్టుకుంటుడంతో.. గిరిజన గ్రామా�
Multipurpose Facility Centers in Villages : ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెటింగ్ చేసుకోలేక రైతులు పడుతున్న కష్టాలకు త్వరలో తెరపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులైనా రైతు నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా మల్టీపర్పస్ ఫెసిలిటీ �
pawan kalyan on panchayat election results: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందని పవన్ అన్నారు. గ్రామాల్లో జనసేన బలంగా ఉందని ఈ ఫలితాలు చెబుతున్నాయన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్ల�
Central minister kiren rijiju fishing : న్యూ ఇయర్ వేళ సాధారణంగా ఎక్కువ మంది ఆలయాలకు వెళతారు. ఈ సంవత్సరం అంతా శుభం కలిగే దీవించమని ప్రార్థనలు చేస్తారు. ఇంకొందరైతే పర్యాటక ప్రాంతాలకు వెళ్లి రిలాక్స్ అవుతారు. రాజకీయ నాయకులు మాత్రం ప్రజల్లోనే తిరుగుతారు. ప్రభుత్వ కార్�
Delhi : Husbands in Delhi farmers’ protests..wifes farming : ప్రతీ మగాడి వెనుక ఓ మహిళ ఉంటుందని పెద్దలు ఊరికనే అనలేదు. భర్త దేశం కోసం ప్రాణాలు పణ్ణం పెట్టి పోరాడుతున్నా..భార్య భయపడదు. నువ్వు దేశం కోసం పోరాడు..నేను ఇంటి బాధ్యతలు చూసుకుంటానని భర్త వెన్ను తట్టి పోరాటానికి పంపే భార్�
Hyderabad Citizens Leaving : రోడ్డు బాగాలేకపోతే మేయర్ను తిడుతాం.. మ్యాన్హోల్ ఓపెన్ ఉంటే కార్పొరేటర్ను కడిగిపారేస్తాం. మరి మంచి కార్పొరేటర్ను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందా? లేదా..? వరుసగా సెలవులు వచ్చాయని.. ఉద్యోగులు, విద్యావంతులు ఓటేయకుండా సొంతూళ్
Andhra-Odisha border issue : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. బోర్డర్లోకి చొచ్చుకొస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. ఆంధ్రా – ఒరిస్సా వాసులు వాగ్వావాదాలకు �