Home » villeges
కరోనా వైరస్ జీవితాలను తల్లక్రిందులు చేసేయటమేకాదు..పాత పద్ధతుల్ని..గుర్తుకుతెస్తోంది. పాతకాలం అని కొట్టిపడేసిన అలవాట్లను..పద్ధతులను..మరోసారి అలవాటు చేసుకోండిరా..అని చెబుతోంది. నీకున్నది నాకు..నాకున్నది నీకు ఇచ్చుకుందాం..కలిసి బతుకుదాం..అని న�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 వేల వైఎస్సార్ జనతా బజార్లు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామాలు పట్టణాల్లో ఉండేలా వీటిని ఏర్పాటుచేయాలని సూచించారు.వ్యవసాయ అన
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ తో గ్రామాల్లోనూ జన జీవనం స్తంభించింది. గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కూలీ పనులకు సైతం వెళ్లకుండా ఇంటిలోనే ఉన్నారు. వ్యవసాయ పనులకు ప్రభుత్వం అనుమతించినప్పట�
దేశంలో ఆర్ధిక మాంద్యమా…అదేంలేదే….జనాలు జాకెట్లు, ప్యాంట్లు కొంటున్నారుగా అన్నారు బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్. ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ ఆయన ఆర్ధిక మాంద్యం ఉన్నట్లయితే నేను ఇ�
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో మంగళవారం బంద్ కొనసాగుతోంది. అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుతో 29 గ్రామాల్లోని వ్యాపారులు స్వఛ్ఛందంగా బంద్ లో పాల్గోంటున్నారు. బంద్ సందర్భంగా పోలీసులకు పూర్తి సహాయ నిరాకరణ చేయాలని నిర్ణ�
మహానగరాల్లో ఉంటూ…నిత్యం బిజీ లైఫ్ తో కాలం గడుపుతూ ఉద్యోగమో, వ్యాపారమో చేసుకునే వారికి అప్పుడప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్ వదిలేసి ఏ పల్లెటూరుకో వెళ్లి అక్కడ కొన్నిరోజులు సరదాగా గడిపి కాస్త సేద తీరాలనిపిస్తూ ఉంటుంది. పట్టణాల్లో ఉండే ట్రా
పండుగ రద్దీతో కిటకిట లాడిన రైల్వే స్టేషన్, బస్టాండ్లు