Home » Vinaro Bhagyamu Vishnu Katha
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రీసెంట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మంచి అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మురళి కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్
వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా రిలీజై ఇంకా నెల రోజులు కాకుండానే నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశాడు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఇంకో సినిమా ప్రకటించి పూజా కార్యక్రమాలు............
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాను పూర్తి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మంచి విజయాన్ని అందుక
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను రె�
బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా నెపోటిజం ఉంది అంటూ చాలా మంది ఎద్దేవా చేస్తుంటారు. తాజాగా దీనిపై యువ హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా GA2 పిక్చర్స్ బ్యానర్ లో కిషోర్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ' అనే మంచి సాఫ్ట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటించింది..................
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మురళి కిషోర్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర ప్రేక్షకు�
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచ�
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించే ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ మూవీగా నిలుస్తుండటంతో ఈ హీరో నటించే సినిమాలకు సగటు ప్రేక్షకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఇప్పట�
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'వినరో భాగ్యం విష్ణు కథ'. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ట్రైలర్ ని లాంచ్ చేశాడు. ట్రైలర్ మొత్తం చాల