Home » viral news
కోలీవుడ్ స్టంట్ మాస్టర్, నటుడు కనల్ కన్నన్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పాస్టర్తో ఓ మహిళ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వైరల్ అవ్వడానికి జనాలు ఏమైనా చేస్తున్నారు. ఓ వైపు మెట్రోల్లో రీళ్లు, వీడియోలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పాత పాటలు రిక్రియేట్ చేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే వర్షంలో ‘రిమ్జిమ్ గిరే సావన్’ పాటను వృద్ధ జంట ఫ్రేమ్ బై ఫ్రేమ్ రి�
ఇప్పుడన్నీ ఆన్ లైన్ చెల్లింపులు జరుగుతున్నా.. కొందరు ఇంకా కరెన్సీ నోట్లకే ప్రియార్టీ ఇస్తున్నారు. అయితే నోట్ల విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా మోసపోయినట్లే. ఓ డాక్టర్ దగ్గరకి వచ్చిన పేషెంట్ నకిలీ రూ.500 నోటు అంటగట్టి చిత్తగించాడు. ఈ విషయాన్న�
మొక్కల్లో ముళ్లున్నవి, విషపూరితమైనవి ఉన్నాయని విని ఉంటారు. కానీ ఆత్మహత్యను ప్రేరేపించే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్క గురించి విన్నారా?
అతను ఎంతగానో పెంచుకున్న డాగ్ కనిపించకుండా పోయింది. ఎంత ప్రయత్నం చేసినా దాని ఆచూకీ తెలియలేదు. ఈ సందర్భంలోనే అతనికో ఆలోచన వచ్చింది. తప్పిపోయిన డాగ్స్ ను ట్రాక్ చేయడానికి ముంబయి ఇంజనీర్ ఏమి చేశాడో చదవండి.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటమే కాదు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోత్సాహం అందిస్తారు. తాజాగా ఓ మహిళ క్రియేటివిటీ నచ్చి ఆమెకు జాబ్ ఆఫర్ చేసారాయన.
ఆయన వయసు 83.. భార్య చనిపోయి 4 ఏళ్లైంది.. ఆమెను మర్చిపోలేకపోయాడు. ఆమెతో కలిసి తిరిగిన రోజుల్ని గుర్తు చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏం చేశాడు?
టాటూలు ఇష్టమైతే ఏదో సరదాగా వేయించుకుంటారు. ముఖం కూడా గుర్తు పట్టలేనంతలా టాటూలు వేయించుకుంటే ఏమంటారు? యూకేలో ఓ మహిళ టాటూల పిచ్చి ఆమెకు ఒక్క ఉద్యోగం కూడా రాకుండా చేసింది.
ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజూ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఇద్దరు యువతులు మెట్రోలో 'పోల్ డ్యాన్స్' చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో సేవల్ని కించపరుస్తున్న వీరిపై చర్యలు తీసు�
వర్షాకాలం మొదలైతే పురాతన భవనాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే. బ్రెజిల్లో శిథిలావస్థకు చేరిన ఓ అపార్ట్మెంట్ భారీ వర్షాలకు కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.