Home » viral
భారత్ సర్జికల్ ఎటాక్ తర్వాత దేశవ్యాప్తంగా IAF పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖులంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలను అభినందిస్తున్నారు.
తమిళనాడులో ఓ ఇన్స్పెక్టర్ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై చావబాదిన దృశ్యాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. పోలీసే కొడుతుండడంతో ఎవరూ దీనిని అడ్డుకోలేకపోయారు. ఈ ఘటన నాగపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. �
జమ్ము కశ్మీర్ : పాక్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన యుద్ధ విమానాలు విజయవంతంగా దాడులు నిర్వహించి అనంతరం భారత్ ఆర్మీ ఓ ట్వీట్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది. సర
విజయవాడ: జగనుకు దమ్ముంటే నా నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేయాల దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సవావ్ విసిరారు. జగన్ దివాళకోరు రాజకీయాలు చేస్తున్నారని, నన్ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న�
వియత్నాం : చాలా సందర్భాలలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మరచిపోతుంటాం. ఈ మతిమరుపుతో వచ్చే సమస్యలు ఎన్నో. హీరో సూర్య నటించిన గజనీ సినిమాలో మతిమరుపు సమస్య వల్ల ఒంటినిండా పచ్చబొట్లు వేయించుకుంటాడు. నిజజీవితంలో కూడా అటువంటి గజనీలు ఉంటారు. అద�
రాయ్పూర్: పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పేరు చెబితేనే భారతీయుల పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. దేశ ప్రజల రక్తం మరుగుతోంది. పాకిస్థాన్ ను మట్టు పెట్టేయాలన్నంత కసి పెరుగుతోంది. దేశంలో ఎక్కడ చూసినా పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరె
కంచెలో ఉన్న ఫోన్ తీసుకోవడం కోసం ఇద్దరు యంగ్ గైస్ కష్టపడుతుండడం…వారి అమాయకత్వంతో ఉన్న ఓ వీడియోను చూసి తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ నవ్వుకున్నారు. గతంలో మంత్రిగా..ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్..టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్�
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ గా చెప్పుకునే తెలుగుదేశం నాయకులలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. దెందులూరు తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి చింతమనేని విమర్�
శ్రీనగర్ : పుల్వామాలో భారత సైనికులపై బాంబు దాడి ఘటనపై దేశయావత్తు అట్టుడుకుతోంది. సైనికుల మరణాలు దేశాన్ని కలచివేస్తోంది.ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ డిప్యూటీ మేయర్ కు పాకిస్థాన్ తో సంబంధాలున్నాయనే విషయం ఇప్పుడు వైరల్ గా మా
జమ్ము కశ్మీర్ పుల్వామాలో మానవబాంబు దాడి ఘటనపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.