-
Home » visakapatnam
visakapatnam
విశాఖలో ఐపీఎల్ మ్యాచులు.. 24 నుంచి టికెట్ల అమ్మకాలు..
పేటీఎం, పేటీఎం ఇన్సైడర్, ఢిల్లీ క్యాపిటల్స్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయి.
విశాఖపై వైసీపీ ఫోకస్.. ఆయనను కొనసాగిస్తారా, తప్పిస్తారా?
పరిపాలనా రాజధానిగా చేసి వచ్చే ఎన్నికల్లో తన ముద్ర వేయాలని భావిస్తున్న వైసీపీకి.. క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తుండటంతో జిల్లాలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది.
Pawan Kalyan: వైకాపా గూండాల ఉడుత ఊపులకు భయపడం.. నిన్నటి ఘటన కోడికత్తిని గుర్తుకుతెస్తుంది.. తాత్కాలికంగా జనవాణి కార్యక్రమం వాయిదా..
జనసేన పార్టీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, వారు అంత పెద్దతప్పు ఏమి చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. తమ పార్టీ నాయకులను విడుదల చేసే వరకు జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వా�
JOBS : విశాఖ పోర్టులో ఉద్యోగాల భర్తీ
అభ్యర్ధులకు నెలకు 35 వేల రూపాయలు వేతనంగా చెల్లిస్తారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధులు ఏప్రియల్ 20, 2022వ తేదిన జరగనున్న ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది.
HSL : విశాఖపట్నం హెచ్ ఎస్ ఎల్ లో ఉద్యోగాల భర్తీ
హెచ్ ఆర్, ఫైనాన్స్, టెక్నికల్, కమర్షియల్, సివిల్, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏపీ రాజధాని విశాఖ.. లోక్సభలో కేంద్రం ప్రకటన
ఏపీ రాజధాని విశాఖ.. లోక్సభలో కేంద్రం ప్రకటన
Submarines : ఆ సబ్ మెరైన్ల నిర్మాణం పూర్తిగా దేశీయ పరికరాలతోనే!
దేశీయంగా అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి భారత్ రెడీ అయిన విషయం తెలిసిందే.
జగన్ కేసుల కోసం ప్రజలు ఓట్లు వేయాలా..విశాఖ సభలో సీఎం
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని,విభజన హామీలు నెరవేరుస్తామని,అమరావతి అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా అనేక మాటలు చెప్పి నమ్మకద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వి�
బాబు మరోసారి సీఎం కావాలి…టీడీపీ సభలో కేజ్రీవాల్
ఏపీలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా చాలా ముఖ్యమైనవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.విశాఖలో ఆదివారం(మార్చి-31,2019)టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..చంద్రబాబు ఏపీని మోడ్రన్ రాష్ట్రంగ�