Home » Visakha express
ఏలూరు రైల్వేస్టేషన్ దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు(ఎస్1,ఎస్2,ఎస్3) విడిపోయాయి.
భువనేశ్వర్-సికింద్రాబాద్ ల మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా నడుస్తోంది. ఇంజన్ వెనుక ఉన్న బోగీలను వదిలేసి… రైలు కొంత దూరం ముందుకు వెళ్లింది. ఇది గమనించిన రైల్వే అధికారులు మళ్లీ రైలును వెనక్కి తీసుకువచ్చి వాటిని కలిపి ముందుకు నడి�