Home » Visakhapatnam district
ఆదివారం ఉదయం సీఎం జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. చిన్నయ్యపాలెం వద్ద నుంచి బయలుదేరి పినగాడ జంక్షన్ మీదుగా విశాఖ పట్టణం జిల్లాలోని జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది.
పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటాఏసీ వాహనాన్ని లారీ ఢీకొట్టింది.
విశాఖలో దారుణం చోటు చేసుకుంది.
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. చినగదిలి రూరల్ తహసీల్దార్ రణమయ్య దారుణ హత్యకు గురయ్యాడు.
రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా నిలుస్తున్న విశాఖ కేంద్రంగా ఉండే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి ఊపు ఉంది? మూడు జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?
ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పదవులు లేక గోళ్లు గిల్లుకుంటున్నారు.వారికి వచ్చే ఎన్నికల్లోనైనా టికెట్ దక్కేనా? ఇతర పదవులైనా ఇస్తారా?.. అని ఎదురు చూస్తున్నారు.
మత్స్యకార గ్రామాల్లో పోలీస్ పికెటింగ్
హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి భక్తుల నదులు,పుష్కరిణ
పోలీసులు తలచుకుంటే ఏ నేరస్థుడికైనా శిక్ష పడేలా చేయగలరు.. ఎంతటి క్లిష్టమైన కేసును కూడా ఛేదించి నిందితులను న్యాయస్థానం ముందు నిలబెట్టగలరు.
విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు రిజర్వాయర్ లో రెండు నాటు పడవలు బోల్తా పడటంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం