Home » Vishakha
విశాఖ సింగ్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో ఉండి చికిత్స తీసుకుంటుంది. తాజాగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది విశాఖ.
ఏపీలో మద్యం షాపులన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో గత కొంతకాలం క్రితం గవర్నమెంట్ నిర్వహించే మద్యం షాపుల్లో నగదు మాయం అవ్వటం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప�
చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తుపాకుల మోత మోగింది. విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
యువకులకు పోటీగా యువతులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని ఎవరు సాహసం చెయ్యని దారుల్లో వెళ్తున్నారు. తమ కలను సహకారం చేసుకునేందుకు ఎంతటి అవరోధాలనైనా అధిరోహిస్తూ ముందుకు వెళ్తున్నారు కొందరు యువతులు
విశాఖ కైలాసపురం ప్రాంతానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి లాలం అప్పలరాజు కిడ్నాప్ కేసులో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో అప్పలరాజు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో అప్పలరాజు వ్యవహారాన్ని పోలీసులు అనుమాన�
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకైన ఘటనలో అరెస్ట్ అయిన కంపెనీ ప్రతినిధులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. జూమ్ మ్యాప్ ద్వారా నిందుతులను విచారించిన తర్వాత మెజిస్ట్రేట్ వారికి ఈ నెల 22వరకు రిమాండ్ విధించింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో కంపె�
ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు చికిత్స కొనసాగుతోంది. KGH లో 225 మంది బాధితులకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అలాగే వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో వందలాది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కేజీహెచ్లో 50 మంది చిన్నారులకు చికిత్స కొనస�
దేశంలోని మహా నగరాల్లోనే కరోనా వైరస్ ఉనికి బలంగా చాటుకుంటూ వస్తోంది. విశాఖ నుంచి విదేశాలకు వెళ్ళిన వారు తిరిగిరావడంతో స్మార్ట్ సిటీలో ఒక్కసారిగా కరోనా కేసులు కనిపిస్తున్నాయి.
ఏపీలో కరోనా క్రమక్రమంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరాయి. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా లక్షణాలున్న 119 మందిలో 104 మందికి కరోనా నెగటివ్ వచ్చినట్లు తేలింది. 12 మంది రిపోర్టుల కోసం వైద్యులు ఎదురు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.