Home » Viveka Case
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా మరణిస్తే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందంటోంది కూటమి ప్రభుత్వం.
వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు మూడో సప్లమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేశారు. సీబీఐ మూడో చార్జీషీట్ ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంపై శనివారం తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ తమ వాదనలు వినిపించింది. సీబీఐ తరఫున వాదిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ తమ వాదనలు వినిపించారు.
రాష్ట్రంలోని ప్రజలు చాలా కష్ట కాలంలో ఉన్నారు. ప్రశ్నించే సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
మే 19న హాజరు కావాలని అవినాశ్కు సీబీఐ నోటీసులు
Viveka Case: అవినాశ్ రెడ్డి తండ్రిని అరెస్టు చేసినప్పటికీ, అవినాశ్ ను అరెస్టు చేయకపోవడంపై వర్ల రామయ్య పలు వ్యాఖ్యలు చేశారు.
కుక్కను ఎవరు చంపారు, గొడ్డలి ఎక్కడ కొన్నారో అందరికీ తెలుసు. వివేకా ఉదయం చనిపోతే సాయంత్రం 4 గంటలకు జగన్ వచ్చారు. ఐదు గొడ్డలి పోట్లు పడ్డాయని జగన్ ఎలా చెప్పారు? జగన్ పులివెందుల వచ్చి భాస్కర్ రెడ్డితో మాట్లాడి కథ అల్లారు అని మాజీ మంత్రి ఆదినారా�
ఐదేళ్ల పాలనలో ఒక్క జాబ్ ఇవ్వలేదు.. మళ్ళీ ఇప్పుడు జాబ్ ఇస్తాను అంటున్నాడు అని పేర్కొన్నారు. ప్రజల్ని మరోసారి వంచన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నాడని చెప్పారు.
సీఎం జగన్కు ఆశీసులు ఇవ్వడానికి అనేక మంది స్వాములను తీసుకొచ్చాను. విజయ్ కుమార్ స్వామి వేరే పనిమీద విజయవాడ వచ్చారు. ఆ విషయం నాకు తెలిసి సీఎంకు ఆశీసులు ఇవ్వడానికి తీసుకుని వెళ్లానని వై.వి. సుబ్బారెడ్డి అన్నారు.
మధ్యాహ్నం లోపు అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అవినాశ్ రెడ్డిని మంగళవారం (ఏప్రిల్ 18)న సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.