-
Home » Vizianagaram district
Vizianagaram district
ఏపీలో దారుణం.. తల్లిదండ్రులను ట్రాక్టర్ తో వెంబడించి.. తొక్కించి హత్యచేసిన కొడుకు..
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో..
పొలిటికల్ హీట్ పెంచుతున్న ఇద్దరు శ్రీనులు.. ఎలాగంటే?
మంత్రిని ఇలా ఒంటరి చేయడంలో మిగిలిన ఎమ్మెల్యేలు కావాలనే చేస్తున్నారా అన్నది మాత్రం తెలియటం లేదట.
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరికి గాయాలు కాగా
విజయనగరం జిల్లాలోని ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
రాజాం -చీపురుపల్లి రోడ్ లోని తిమ్మయ్యపేట సమీపంలో సీతారామ ఆయిల్ కర్మాగారం ఉంది. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది.
Snake in 104 Vehicle Steering : 104 వాహనంలో స్టీరింగ్ పైకి వచ్చిన పాము .. భయంతో దూకేసిన డ్రైవర్
104 వాహనంలో ఓ పాము కలకలం సృష్టించింది. వాహనం నడిపే డ్రైవర్ ని హడలెత్తించింది. వాహనం నడుపుతుండగా..సడెన్ గా పాము స్టీరింగ్ మీదకొచ్చింది. దీంతో భయంతో డ్రైవర్ వాహనంలోంచి దూకేశాడు.
Lottery tickets issue in vizianagaram: విజయనగరం జిల్లాలో ‘లక్కీ లాటరీ టికెట్ల’ వివాదం
విజయనగరం జిల్లాలో రవాణా శాఖలో లక్కీ లాటరీ టికెట్ల వివాదం రాజుకుంది. పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగర ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ చిహ్నంతో ముద్రించిన లాటరీ టిక్కెట్లు కలకలం రేపాయి. ఒక్కో టికెట్ ధర రూ.100 అని, మొత్తం మూడు బహుమతులు ఉంటాయని అధికార�
Ram Navami 2022 : రామతీర్థం శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం
ఉత్తరాంధ్రలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం విజయనగరంలోని రామతీర్ధంలో శ్రీరామనవమి కళ్యాణం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Pregnant Woman : నాగావళి నదిలో నిండు గర్భిణి అవస్థలు
విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కురుపాం నియోజకవర్గంలో ఒక బాలింతరాలిని సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతో స్ట్రెచర్ పై మోసుకుంటూ... నాగావళి నదిని దాటారు ఆమె కుటుంబ సభ్యులు, 108 సి
భార్యతో గొడవ..ఇద్దరు చిన్నారులను నేలకేసి కొట్టిన తండ్రి
ఏపీలోని విజయనగరం జిల్లాలో అత్యంత దారుణానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. చిన్నారుల పాలిట కసాయివాడిలా మారాడు. భార్యమీద ఉన్న కోపంతో ఇద్దరు చిన్నారులను నేలకొట్టాడు. ఈ దారుణ ఘటనలో రెండు ఏళ్ల పసిపాప ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉం
suicides : టైఫాయిడ్ జ్వరం..కరోనా అనే భయంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
టైఫాయిడ్ జ్వరాన్ని కరోనా అనుకుని భయపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జరిగింది ఏపీలోని విజయనగరం జిల్లాలో..