Vodafone Idea IR Plans : విదేశాలకు వెళ్తున్నారా? విదేశీ ప్రయాణాల్లో లేదా సుదీర్ఘ విహారయాత్రకు వెళ్లేందుకు ఇదే సరైన సమయం.. 2022 డిసెంబర్లో శీతాకాలంతో పాటు కొత్త సంవత్సరం కూడా వస్తోంది. ఈ సమయంలో హాలిడే ట్రిప్కి వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
Vodafone Idea New Plans : దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా (Vi) ఏడాది వ్యాలిడిటీతో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల ధర రూ. 2999, రూ. 2899లుగా ఉన్నాయి. అదనంగా, టెల్కో కొన్ని పోస్ట్పెయిడ్ ప్లాన్ల టారిఫ్లను కూడా తగ్గిం
Vodafone Idea : FIFA ప్రపంచకప్ 2023 ఫీవర్ కొనసాగుతోంది. ప్రపంచమంతా ఫుట్బాల్ అభిమానులు అభిమాన జట్ల మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇదే సమయాన్ని ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా Vodafone Idea (Vi) ఫుట్బాల్ ఫ్యాన్స్తో కలిసి FIFA ప్రపంచ కప్ �
Vi Family Postpaid Plans : మీరు ప్రతి నెలా మీ కుటుంబ సభ్యులకు వేర్వేరు బిల్లులు చెల్లించి విసిగిపోయారా? మీరు Vodafone Idea అందించే ఫ్యామిలీ పోస్ట్పెయిడ్ ప్లాన్లను చెక్ చేయాలి. మీరు ఫ్యామిలీ పోస్ట్పెయిడ్ ప్లాన్ని ఎంచుకుంటే.. ఇకపై మీరు ప్రత్యేకంగా బిల్లులు చెల్ల
FIFA World Cup 2022 : FIFA ప్రపంచ కప్ ఫీవర్ కొనసాగుతోంది. ఫుట్బాల్ ప్రేమికులందరూ ఆతిథ్య దేశమైన ఖతార్లో జరిగే మ్యాచ్లపై దృష్టిసారించనుంది. భారతీయ అభిమానుల కోసం.. మ్యాచ్లను టెలివిజన్తో పాటు జియోసినిమాలో లైవ్ స్ట్రీమ్ అవుతోంది.
Vi postpaid plans : ప్రముఖ టెలికం దిగ్జం వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) భారత మార్కెట్లో పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను పెంచింది. టెలికాం కంపెనీ వ్యక్తిగత ప్లాన్లను రూ. 2 పెంచింది.
Vi vs Jio Diwali offers 2022 : దీపావళి పండుగ సందర్భంగా టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vi) రీఛార్జ్పై ప్రత్యేక దీపావళి ఆఫర్లను ప్రవేశపెట్టాయి.
Airtel to Vi 5G Services : భారత మార్కెుట్లోకి ఎట్టకేలకు 5G ఎంట్రీ ఇచ్చింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 6వ ఎడిషన్లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 5G నెట్వర్క్ ప్రారంభించారు. దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఇతర టెలికాం కంపెనీలు మోదీతో 5G విభిన్న వినియో�
Vodafone Idea 5G Services : భారతలోకి అతి త్వరలోనే 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు 5G నెట్ వర్క్ సేవల అమలుకు సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
వారం రోజులుగా సాగిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ వేలంలో రిలయన్స్ జియో సంస్థ అత్యధికంగా 84 వేల కోట్ల బిడ్లు దాఖలు చేసింది.